Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖ్యమంత్రి సహాయ నిధికి హీరో ప్రభాసం రూ.కోటి విరాళం

Webdunia
మంగళవారం, 7 డిశెంబరు 2021 (13:23 IST)
ప్రకృతి వై పరీత్యాలు సంభవించినపుడల్లా ప్రజలను ఆదుకునేందుకు సినీ ప్రముఖులు ఆపన్నహస్తం అందిస్తుంటారు. తమకు తోచిన విధంగా ప్రముఖు సాయం చేస్తుంటారు. తాజాగా హీరో ప్రభాస్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.కోటి విరాళం ప్రటించారు. 
 
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాని భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. దీంతో చిత్తూరు, అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాల్లో వరదలు సంభవించాయి. అనేక మంది నిరాశ్రయులయ్యారు. ఈ వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక రకాలైన సహాయక చర్యలు చేపట్టింది. అలాగే, తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన పలువురు సెలెబ్రిటీలు తమ వంతు సాయంగా ఆర్థిక సాయం చేశారు. 
 
ఇలాంటివారిలో జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి తదితరులు రూ.25 లక్షలు చొప్పున విరాళం ప్రకటించారు. ఇపుడు ప్రభాస్ ఏకంగా రూ.కోటి విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రకటించి తన పెద్ద మనస్సును చాటుకున్నారు. తమ డార్లింగ్ పెద్ద మనస్సుపై ఆయన అభిమానులు ఫిదా అవుతున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Khairatabad: ఖైరతాబాద్ వినాయకుడి సన్నిధిలోనే ప్రసవించిన మహిళ

వినాయక చవితి ఉత్సవాలకు అంతరాయం కలిగిస్తున్న వరుణుడు

Ganesha Festival: చామంతి పువ్వులకు భారీ డిమాండ్.. కిలో రూ.500

జమ్మూకాశ్మీర్‌‌లో భారీ వర్షాలు.. ఇంటర్నెట్ బంద్- వైష్ణోదేవి యాత్రకు అంతరాయం

అమెరికన్ సంస్థ జీఈతో భారత్ డీల్.. 1 బిలియన్ డాలర్ల ఒప్పందం సంతకానికి రెడీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శొంఠి పాలు ఆరోగ్య ప్రయోజనాలు, మోతాదుకి మించి తాగితే?

ఉదయం పూట గుండె పోటు వచ్చే ప్రమాదం అధికం, కారణాలు ఏమిటి?

రుతుక్రమం రాకుండా వుండేదుకు హార్మోన్ పిల్ వేసుకున్న 18 ఏళ్ల యువతి మృతి, ఎందుకో తెలుసా?

లెమన్ గ్రాస్ టీ ఆరోగ్య ప్రయోజనాలు

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

తర్వాతి కథనం