Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖ్యమంత్రి సహాయ నిధికి హీరో ప్రభాసం రూ.కోటి విరాళం

Webdunia
మంగళవారం, 7 డిశెంబరు 2021 (13:23 IST)
ప్రకృతి వై పరీత్యాలు సంభవించినపుడల్లా ప్రజలను ఆదుకునేందుకు సినీ ప్రముఖులు ఆపన్నహస్తం అందిస్తుంటారు. తమకు తోచిన విధంగా ప్రముఖు సాయం చేస్తుంటారు. తాజాగా హీరో ప్రభాస్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.కోటి విరాళం ప్రటించారు. 
 
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాని భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. దీంతో చిత్తూరు, అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాల్లో వరదలు సంభవించాయి. అనేక మంది నిరాశ్రయులయ్యారు. ఈ వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక రకాలైన సహాయక చర్యలు చేపట్టింది. అలాగే, తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన పలువురు సెలెబ్రిటీలు తమ వంతు సాయంగా ఆర్థిక సాయం చేశారు. 
 
ఇలాంటివారిలో జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి తదితరులు రూ.25 లక్షలు చొప్పున విరాళం ప్రకటించారు. ఇపుడు ప్రభాస్ ఏకంగా రూ.కోటి విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రకటించి తన పెద్ద మనస్సును చాటుకున్నారు. తమ డార్లింగ్ పెద్ద మనస్సుపై ఆయన అభిమానులు ఫిదా అవుతున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అడ్వాన్స్ బుకింగ్ సమయాన్ని ఎందుకు తగ్గించామంటే.. రైల్వే బోర్డు వివరణ

సాయుధ దళాల్లో పని చేసే జంట వేర్వేరు ప్రాంతాల్లో ఆత్మహత్య

ఐవీఎఫ్‌కి తండ్రి.. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై స్పందించిన కమలా హారిస్

అస్సాంలో రైలు ప్రమాదం.. పట్టాలు తప్పిన లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్

చట్టం ఇకపై గుడ్డిది కాదు : న్యాయ దేవతకు కొత్త రూపు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే అల్లం నీటిని తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు

వరల్డ్ ట్రామా డే : ట్రామా అంటే ఏమిటి? చరిత్ర - ప్రాముఖ్యత

మైగ్రేన్‌ను వదిలించుకోవడానికి సింపుల్ చిట్కాలు

ఏ సమస్యకు ఎలాంటి టీ తాగితే ప్రయోజనం?

గుంటూరు లోని ఒమేగా హాస్పిటల్‌లో నూతన కొలొస్టమి కేర్ క్లినిక్, పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ప్రారంభం

తర్వాతి కథనం