Webdunia - Bharat's app for daily news and videos

Install App

ముఖ్యమంత్రి సహాయ నిధికి హీరో ప్రభాసం రూ.కోటి విరాళం

Webdunia
మంగళవారం, 7 డిశెంబరు 2021 (13:23 IST)
ప్రకృతి వై పరీత్యాలు సంభవించినపుడల్లా ప్రజలను ఆదుకునేందుకు సినీ ప్రముఖులు ఆపన్నహస్తం అందిస్తుంటారు. తమకు తోచిన విధంగా ప్రముఖు సాయం చేస్తుంటారు. తాజాగా హీరో ప్రభాస్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.కోటి విరాళం ప్రటించారు. 
 
ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాని భారీ వర్షాలు అతలాకుతలం చేశాయి. దీంతో చిత్తూరు, అనంతపురం, కడప, నెల్లూరు జిల్లాల్లో వరదలు సంభవించాయి. అనేక మంది నిరాశ్రయులయ్యారు. ఈ వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక రకాలైన సహాయక చర్యలు చేపట్టింది. అలాగే, తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన పలువురు సెలెబ్రిటీలు తమ వంతు సాయంగా ఆర్థిక సాయం చేశారు. 
 
ఇలాంటివారిలో జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి తదితరులు రూ.25 లక్షలు చొప్పున విరాళం ప్రకటించారు. ఇపుడు ప్రభాస్ ఏకంగా రూ.కోటి విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రకటించి తన పెద్ద మనస్సును చాటుకున్నారు. తమ డార్లింగ్ పెద్ద మనస్సుపై ఆయన అభిమానులు ఫిదా అవుతున్నారు.  

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోలీసులపై మళ్లీ ఫైర్ అయిన జగన్: పోలీసులను వాచ్‌మెన్ కంటే దారుణంగా?

నాకు జగన్ అంటే చాలా ఇష్టం.. ఆయనలో ఆ లక్షణాలున్నాయ్: కల్వకుంట్ల కవిత

పోలీసులను బట్టలూడదీసి కొడతారా? జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: పురంధేశ్వరి

హైదరాబాద్ రెస్టారెంట్‌‌లో బంగారు పూత పూసిన అంబానీ ఐస్ క్రీమ్ (video)

పోసాని కృష్ణ మురళికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట.. ఈ నెల 24కి విచారణ వాయిదా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం