'సాహో'కి బ్రేక్ ఇచ్చి మరీ మరో సినిమాకి సిద్ధమైన డార్లింగ్

Webdunia
మంగళవారం, 19 మార్చి 2019 (18:24 IST)
ఒక వైపున సుజిత్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న 'సాహో' సినిమాలో నటిస్తూనే .. మరో వైపున రాధాకృష్ణ దర్శకత్వంలోని ఓ సినిమా చేయడానికి ప్రభాస్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న 'సాహో' చేస్తూనే, రాధాకృష్ణ దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ తొలి షెడ్యూల్‌ను యూరప్‌లో పూర్తి చేసాడు ప్రభాస్... ఈ సినిమా తదుపరి షెడ్యూల్‌ హైదరాబాద్‌లో జరుగనున్నట్లు వినికిడి. 
 
కాగా... ఈ హైదరాబాద్ షెడ్యూల్ కోసం 'సాహో'కి బ్రేక్ ఇచ్చి మరీ ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నాడట ప్రభాస్. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ఈ గురువారం నుంచి 16 రోజుల పాటు షూటింగ్ జరగనుంది. ఇందులో ప్రభాస్ .. పూజా హెగ్డే తదితరులపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. 1960 కాలం నాటి నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథ తెలుగు.. తమిళం.. హిందీ భాషలలో 2020లో విడుదల కానుందట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శీతాకాలంలో సైబరాబాద్ సరిహద్దుల్లో జాగ్రత్త.. వాహనదారులకు మార్గదర్శకాలు జారీ

మావోయిస్టు అగ్రనేత హిడ్మాది ఎన్‌కౌంటర్ కాదు... హత్య : సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని

అల్ ఫలాహ్ వైద్య వర్శిటీ నుంచి 10 మంది విద్యార్థుల మిస్సింగ్ - ఉగ్రవాదులుగా మారిపోయారా?

MeeSeva services: విద్యార్థుల కోసం వాట్సాప్ ద్వారా మీసేవా సేవలు

నదులను అనుసంధానం చేస్తాం .. కరవు రహిత ఏపీగా మారుస్తాం : సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments