Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సాహో'కి బ్రేక్ ఇచ్చి మరీ మరో సినిమాకి సిద్ధమైన డార్లింగ్

Webdunia
మంగళవారం, 19 మార్చి 2019 (18:24 IST)
ఒక వైపున సుజిత్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న 'సాహో' సినిమాలో నటిస్తూనే .. మరో వైపున రాధాకృష్ణ దర్శకత్వంలోని ఓ సినిమా చేయడానికి ప్రభాస్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న 'సాహో' చేస్తూనే, రాధాకృష్ణ దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ తొలి షెడ్యూల్‌ను యూరప్‌లో పూర్తి చేసాడు ప్రభాస్... ఈ సినిమా తదుపరి షెడ్యూల్‌ హైదరాబాద్‌లో జరుగనున్నట్లు వినికిడి. 
 
కాగా... ఈ హైదరాబాద్ షెడ్యూల్ కోసం 'సాహో'కి బ్రేక్ ఇచ్చి మరీ ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నాడట ప్రభాస్. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ఈ గురువారం నుంచి 16 రోజుల పాటు షూటింగ్ జరగనుంది. ఇందులో ప్రభాస్ .. పూజా హెగ్డే తదితరులపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. 1960 కాలం నాటి నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథ తెలుగు.. తమిళం.. హిందీ భాషలలో 2020లో విడుదల కానుందట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీలో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు... ఐఎండీ హెచ్చరిక

మూడు రోజుల క్రితం వివాహం... రౌడీ షీటర్ నడి రోడ్డుపై హత్య

క్షేమంగా ఇంటికి చేరుకున్న మార్క్.. శ్రీవారికి తలనీలాలు సమర్పించిన అన్నా లెజినోవా

ప్రియురాలి భర్తను చంపేందుకు సుపారీ గ్యాంగ్‌తో కుట్ర... చివరకు...

30 రోజులకు మించి ఉంటున్నారా? అయితే తట్టాబుట్టా సర్దుకుని వెళ్లిపోండి.. అమెరికా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments