Webdunia - Bharat's app for daily news and videos

Install App

'సాహో'కి బ్రేక్ ఇచ్చి మరీ మరో సినిమాకి సిద్ధమైన డార్లింగ్

Webdunia
మంగళవారం, 19 మార్చి 2019 (18:24 IST)
ఒక వైపున సుజిత్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న 'సాహో' సినిమాలో నటిస్తూనే .. మరో వైపున రాధాకృష్ణ దర్శకత్వంలోని ఓ సినిమా చేయడానికి ప్రభాస్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. భారీ యాక్షన్ ఎంటర్టైనర్‌గా రూపొందుతున్న 'సాహో' చేస్తూనే, రాధాకృష్ణ దర్శకత్వంలో ఫ్యామిలీ ఎంటర్టైనర్ తొలి షెడ్యూల్‌ను యూరప్‌లో పూర్తి చేసాడు ప్రభాస్... ఈ సినిమా తదుపరి షెడ్యూల్‌ హైదరాబాద్‌లో జరుగనున్నట్లు వినికిడి. 
 
కాగా... ఈ హైదరాబాద్ షెడ్యూల్ కోసం 'సాహో'కి బ్రేక్ ఇచ్చి మరీ ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొననున్నాడట ప్రభాస్. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ఈ గురువారం నుంచి 16 రోజుల పాటు షూటింగ్ జరగనుంది. ఇందులో ప్రభాస్ .. పూజా హెగ్డే తదితరులపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. 1960 కాలం నాటి నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథ తెలుగు.. తమిళం.. హిందీ భాషలలో 2020లో విడుదల కానుందట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Opal Suchata: థాయిలాండ్‌కు చెందిన ఓపల్ సుచాటాకు మిస్ వరల్డ్ టైటిల్

Pawan Kalyan: జూన్ 1 నుండి చౌక ధరలో రేషన్ వస్తువులు.. ఇంటింటికి పంపిణీ చేస్తే?

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా రోడ్ సేఫ్టీ: కడపలో అవగాహన కార్యక్రమం

Meerut: భర్తను చంపింది.. జైలులో వుంటూ లా చదువుకోవాలట..

Nurse: నవజాత శిశువు బొటన వేలును కట్ చేసిన నర్సు.. ఆ తర్వాత ఏమైంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments