Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజమౌళి మల్టీస్టారర్ చిత్రంలో విలన్‌గా పాపులర్ హీరో !

దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి "బాహుబలి" తర్వాత ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని చేయనున్నారు. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, రాం చరణ్ తేజ్ హీరోలుగా నటించనున్నారు.

Webdunia
సోమవారం, 29 జనవరి 2018 (15:58 IST)
దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి "బాహుబలి" తర్వాత ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని చేయనున్నారు. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, రాం చరణ్ తేజ్ హీరోలుగా నటించనున్నారు. అయితే, ఈ చిత్రంలో విలన్‌గా కూడా ఓ పాపులర్ హీరోనే ఎంపిక చేసినట్టు ఓ వార్త ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతోంది.
 
'బాహుబలి' చిత్రంలో హీరో దగ్గుబాటి రానాను విలన్‌గా రాజమౌళి చూపించిన తీరు ప్రతి ఒక్కరినీ ఇట్టే ఆకర్షించింది. ఇపుడు కూడా తాను చేపట్టే మల్టీస్టారర్ చిత్రంలోనూ విలన్ పాత్రను ఓ పాపులర్‌తో వేయిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. 
 
ఈ మల్టీస్టారర్ చిత్రంలో పాపులర్ హీరో అయితేనే బాగుంటుందని భావించిన రాజమౌళి పలువురి పేర్లని కూడా సెలక్ట్ చేసినట్టు టాక్. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మల్టీ స్టారర్ మూవీ కోసం కథని సిద్ధం చేస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Nagababu : ఏ పెద్దిరెడ్డికి, సుబ్బారెడ్డికి ఏ ఇతర రెడ్డికి భయపడేది లేదు.. నాగబాబు

ఒకే యువకుడితో తల్లీ కుమార్తె అక్రమ సంబంధం - అతనితో కలిసి భర్త హత్య!!

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రీ షెడ్యూల్- ఫిబ్రవరి 4న ప్రారంభం

Kolkata: గదిలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఆర్జీ కాలేజీ వైద్య విద్యార్థిని.. కారణం?

ఎన్ఎక్స్ ప్లోరర్స్ కార్నివాల్‌లో శాస్త్రీయ నైపుణ్యాన్ని ప్రదర్శించిన గ్రామీణ విద్యార్థులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ తొలి పీడియాట్రిక్ బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్‌

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం: క్యాన్సర్ ఛాంపియన్‌ల కోసం హెచ్‌సిజి క్యూరీ క్యాన్సర్ సెంటర్ పికిల్‌బాల్ టోర్నమెంట్‌

టీకన్సల్ట్ ద్వారా సమగ్ర ఆరోగ్య సంరక్షణ: మంతెన సత్యనారాయణ రాజు ఆరోగ్య ప్రసంగం

స్ట్రాబెర్రీలు తింటే 7 ఆరోగ్య ప్రయోజనాలు

ఆడోళ్లకు కూడా కండోమ్స్ వచ్చేశాయి.. ఎలా వాడాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments