Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజమౌళి మల్టీస్టారర్ చిత్రంలో విలన్‌గా పాపులర్ హీరో !

దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి "బాహుబలి" తర్వాత ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని చేయనున్నారు. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, రాం చరణ్ తేజ్ హీరోలుగా నటించనున్నారు.

Webdunia
సోమవారం, 29 జనవరి 2018 (15:58 IST)
దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి "బాహుబలి" తర్వాత ఓ మల్టీస్టారర్ చిత్రాన్ని చేయనున్నారు. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్, రాం చరణ్ తేజ్ హీరోలుగా నటించనున్నారు. అయితే, ఈ చిత్రంలో విలన్‌గా కూడా ఓ పాపులర్ హీరోనే ఎంపిక చేసినట్టు ఓ వార్త ఫిల్మ్ నగర్‌లో చక్కర్లు కొడుతోంది.
 
'బాహుబలి' చిత్రంలో హీరో దగ్గుబాటి రానాను విలన్‌గా రాజమౌళి చూపించిన తీరు ప్రతి ఒక్కరినీ ఇట్టే ఆకర్షించింది. ఇపుడు కూడా తాను చేపట్టే మల్టీస్టారర్ చిత్రంలోనూ విలన్ పాత్రను ఓ పాపులర్‌తో వేయిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. 
 
ఈ మల్టీస్టారర్ చిత్రంలో పాపులర్ హీరో అయితేనే బాగుంటుందని భావించిన రాజమౌళి పలువురి పేర్లని కూడా సెలక్ట్ చేసినట్టు టాక్. రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మల్టీ స్టారర్ మూవీ కోసం కథని సిద్ధం చేస్తున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Singapore: కేరళ తీరం అగ్నిప్రమాదంలో చిక్కిన సింగపూర్ కార్గోషిప్‌- 18మంది సేఫ్, నలుగురు గల్లంతు (ఫోటోలు)

మెదక్ జిల్లాలో బయటపడిన జైనమత శాసనం, అరుదైన శిల్పాలు

మేఘాలయ హనీమూన్ రాజా హత్య కేసు: షిల్లాంగ్ హనీమూన్ స్పాట్‌కి సోనమ్‌?!!

Heavy Rains: ఏపీలో జూన్ 11నుంచి ఉరుములతో కూడిన భారీ వర్షాలు

Covid Alert: కేరళలో JN.1 వేరియంట్ ప్రభావం.. ఆరువేలకు పెరిగిన కేసులు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

తర్వాతి కథనం
Show comments