Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను బతికే వున్నాను: పూనమ్ పాండే షాకింగ్ Video

సెల్వి
శనివారం, 3 ఫిబ్రవరి 2024 (13:03 IST)
Poonam Pandey
గర్భాశయ క్యాన్సర్ తో పూనమ్ పాండే మరణించినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్యాన్సర్ కారణంగా ఎంతో మంది మహిళలు ప్రాణాలు కోల్పోతున్నారని పూనమ్ పాండే చెప్పింది. ఈ మహమ్మారిపై అవగాహన కల్పించాలనే తాను చనిపోయినట్టు ప్రచారం చేయించామని వెల్లడించింది.  తాను బతికే ఉన్నానని స్పష్టం చేసింది. తన మరణ వార్తతో బాధపడిన, ఇబ్బంది పడిన అందరికీ క్షమాపణలు చెపుతున్నానని వెల్లడించింది. 
 
బాలీవుడ్ శృంగార తార పూనమ్ పాండే మరణం ఎంతో మంది అభిమానులను విషాదంలోకి నెట్టింది. సర్వికల్ క్యాన్సర్ వ్యాధితో పోరాడుతున్న ఆమె శుక్రవారం తుదిశ్వాస విడిచారనే విషయం సినీ ప్రముఖులను, సన్నిహితులు, శ్రేయోభిలాషులను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసింది. ఆమె మరణానికి లక్షలాది మంది సోషల్ మీడియాలో తమ సంతాపాన్ని తెలిపారు. అయితే తాజాగా పూనమ్ పాండే మరణం క్యాన్సర్ వల్ల కాదనే వార్త మీడియాలో చక్కర్లు కొడుతుంది. 
 
కొద్దికాలంగా ఆమె సర్వికల్ క్యాన్సర్‌తో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. చాలా రోజులుగా మీడియాకు దూరమైంది. పలుమార్లు ఆమె స్వచ్ఛంద సేవలో పాల్గొన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇటీవల జై శ్రీరాం అంటూ పేదలకు కిట్స్ పంచిన విషయం ట్రెండింగ్‌గా మారింది. అయితే అనూహ్యంగా ఆమె అకాల మరణం పొందడం విచారకరంగా మారింది.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by HAUTERRFLY | A Fork Media Group Co. (@hauterrfly)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియుడు కారులో వెళుతున్న భార్య.. ప్రియుడితో బొట్టు పెట్టించిన భర్త!

Jagan: విజయసాయి రెడ్డిపై జగన్ సంచలన వ్యాఖ్యలు.. పూర్తిగా లొంగిపోయారు

'ఆపరేషన్ సిందూర్' పేరుతో పాకిస్థాన్‌ను మోకాళ్లపై నిలబెట్టాం : ప్రధాని మోడీ

ద్యావుడా!! దేవుడు లాంటి భర్తను బైకు వెనుక కూర్చుని చెప్పుతో కొట్టిన భార్య

Nara Lokesh: పవన్ అన్నకు అభినందనలు: నారా లోకేష్ ట్వీట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments