నీతులు చెప్పి స్టేజ్‌పై జీవితాలతో ఆడుకునేవారు గురువు కాదు : పూనమ్ కౌర్

Webdunia
మంగళవారం, 4 జులై 2023 (16:10 IST)
సినీ నటి పూనమ్ కౌర్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురుపూర్ణిమ సందర్భంగా తన ఇన్‌స్టా ఖాతాలో ఆమె ఓ స్టోరీని షేర్ చేశారు ప్రతి ఒక్కరినీ గురువు అని పిలవొద్దని సూచించారు. మీకు దారి  చూపించేవారు మాత్రమే గురువు అవుతారని చెప్పారు. ఇదే అంశంపై ఆమె చేసిన ట్వీట్ ఇపుడు చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా ఇద్దరు ప్రముఖులను పరోక్షంగా ఉద్దేశించే ఆమె ఈ ట్వీట్ చేశారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
 
"మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను.. ప్రతి టామ్, డిక్ అండ్ హారీని గురువు అని పిలవద్దు. నీతులు చెప్పి స్టేజ్‌ మీద జీవితాలతో ఆడుకునేవాడు గురువు కాదు. మీకు దారి చూపించేవారు గురువు అవుతారు" అని రాసుకొచ్చింది. 
 
అయితే పూనమ్ కౌర్ ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ చేశారనే చర్చ సాగుతోంది. ఎవరిని టార్గెట్ చేశారు. ఎవరికి సలహాలు ఇస్తున్నారన్న చర్చ సాగుతోంది. టాలీవుడ్‌‍లో ఓ ప్రముఖ దర్శకుడిని గురూజీ అని  పిలుస్తారు. ఆయన్నే టార్గెట్ చేసుకుని పూనమ్ విమర్శలు చేసిందనే నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆరోగ్యానికే కాదు.. పెళ్ళిళ్లకు కూడా ఇన్సూరెన్స్.... ఎట్టెట్టా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. కేసీఆర్ మాజీ ఓఎస్డీ వద్ద విచారణ

Jagan: ఏపీ లిక్కర్ కేసులో జగన్ సన్నిహితుడు నర్రెడ్డి సునీల్ రెడ్డి అరెస్ట్

Fibre Case: ఫైబర్‌నెట్ కేసు.. చంద్రబాబుతో పాటు 16మందిపై కేసు కొట్టివేత

Pawan Kalyan: పీఠాపురంలో 3 ఎకరాల భూమిని కొనుగోలు చేయనున్న పవన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments