Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ ఎక్కడ గుద్దేస్తాడోనని చాలా భయపడ్డాను... పూజా హెగ్డే

Webdunia
శుక్రవారం, 8 ఫిబ్రవరి 2019 (17:37 IST)
ఇటీవల ఎన్టీఆర్ నటించిన రాయలసీమ బ్యాగ్రౌండ్ మూవీ అరవింద సమేత సినిమా విజయం సాధించింది. ఇందులో హీరోయిన్‌గా పూజా హెగ్డె నటించింది. తెలుగులో మంచి బ్రేక్ కోసం చూస్తున్న పూజకు ఈ విజయం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందనే చెప్పాలి. ఆ చిత్రాన్ని సంబంధించి కొంత భాగం స్విట్జర్లాండ్‌లో చిత్రీకరించడం జరిగింది. ఆ సందర్భంగా తాను, తారక్ కలిసి చెరువు పక్కన సైకిల్ తొక్కుతున్న వీడియోను పూజా సోషల్ మీడియాలో షేర్ చేసింది.
 
సాధారణంగా సెట్‌లో ఎంతో చలాకీగా ఉండే తారక్ నవ్వుతూ, నవ్విస్తూ సరదాగా గడుపుతుంటారు. ఆ విధంగా సైకిల్ తొక్కుతున్నప్పుడు జరిగిన సరదా సంఘటనను కూడా పూజా పంచుకున్నారు. తామిద్దరూ చెరువు పక్కన సైకిల్ తొక్కుతుండగా తారక్ సైకిల్ తొక్కుతూ తొక్కుతూ ఫోటోగ్రాఫర్ ముందుకెళ్లి ఒక్కసారిగా బ్రేక్ వేసారు. ఎక్కడ ఆయనను గుద్దేస్తాడోనని చాలా భయపడ్డానని చెప్పుకొచ్చింది ఈ భామ. ఈ విజయం తర్వాత వరుస ఆఫర్లతో బిజీగా మారిన పూజ ప్రస్తుతం ప్రభాస్ సరసన ఓ చిత్రంలో నటిస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఈవో పోస్టుకు ఎసరు పెట్టిన ఉద్యోగితో ప్రేమ!!

Hyderabad: భూ వివాదం ఒక ప్రాణాన్ని బలిగొంది.. నలుగురు కుమారుల మధ్య..?

భర్త తప్పిపోయాడని క్షుద్ర వైద్యుడి దగ్గరికి వెళ్తే.. అసభ్యంగా ప్రవర్తించాడు.. ఏం చేశాడంటే?

కర్నూలులో వరుస హత్యలు.. భయాందోళనలో ప్రజలు

Heavy rainfall: బంగాళాఖాతంలో అల్పపీడనం- తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జాతీయ దగ్గు దినోత్సవం: డాక్టర్ రెడ్డీస్ సహకారంతో భారతదేశంలో దగ్గుపై అవగాహన

ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం బాదం తినండి

పేషెంట్-సెంట్రిక్ ఇమేజింగ్‌లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్న శామ్‌సంగ్ ఇండియా

మతిమరుపు సమస్యను వదిలించుకోవాలంటే ఏం చేయాలి?

డయాబెటిస్ వున్నవారిలో చాలామందికి కిడ్నీలు పాడైపోవడానికి కారణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments