Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాగార్జున సోదరి నాగసుశీలపై కేసు నమోదు.. ఏం జరిగింది?

Webdunia
మంగళవారం, 19 సెప్టెంబరు 2023 (11:06 IST)
ప్రముఖ తెలుగు నటుడు అక్కినేని నాగార్జున సోదరి నాగసుశీలపై మొయినాబాద్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తమ శ్రీజ ప్రకృతి ధర్మ పీఠం ఆశ్రమంపై నాగసుశీల తదితరులు దాడి చేశారని చింతలపూడి శ్రీనివాస్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
 
నాగసుశీల, శ్రీనివాస్‌లు కలిసి గతంలో చాలా సినిమాలను నిర్మించారు. వ్యాపార భాగస్వాములుగా ఉన్నారు. కొన్నాళ్లుగా వీరి మధ్య భూ వివాదం నడుస్తోంది. ఇద్దరూ కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారు. అయితే శ్రీనివాస్ తనకు తెలియకుండా తన భూములను విక్రయించాడని నాగసుశీల గతంలో పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేసింది.
 
మరోవైపు తనకు జైలుకెళ్లినా కంపెనీ ఆస్తులు రాసివ్వాలని నాగసుశీల తనపై కేసు పెట్టారని శ్రీనివాస్ ఆరోపించారు. నాగసుశీల కొడుకు సుశాంత్‌తో నాలుగు సినిమాలు చేసి భారీగా నష్టపోయానని చెప్పాడు. ఈ వివాదాల నేపథ్యంలోనే శ్రీనివాస్ నాగసుశీలపై ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Pahalgam: కొలంబోలో పహల్గామ్ ఉగ్రవాదులు- చెన్నై నుంచి పారిపోయారా?

Jagan helicopter fiasco: జగన్ హెలికాప్టర్ ఇష్యూ- 10 వైకాపా కాంగ్రెస్ నేతలతో పాటు పది మంది అరెస్ట్

Heavy rains: ఏపీలో భారీ వర్షాలు: బాపట్లలో పిడుగుపాటుకు ఇద్దరు మృతి

ఏపీకి రెడ్ అలెర్ట్ జారీ చేసిన ఏపీడీఎంఏ-ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు

Bhagavad Gita: భగవద్గీత నుండి ప్రేరణ పొందిన రాబర్ట్ ఓపెన్ హైమర్.. అణు బాంబు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

లెమన్ వాటర్ తాగితే యూరిక్ యాసిడ్ ఏమవుతుంది?

స్ట్రాబెర్రీలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments