Webdunia - Bharat's app for daily news and videos

Install App

రజనీకాంత్, సిమ్రాన్, త్రిష కాంబోలో పెట్టా.. థియేటర్లు దొరుకుతాయా?

Webdunia
గురువారం, 27 డిశెంబరు 2018 (10:25 IST)
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, సిమ్రాన్, త్రిష హీరోయిన్లుగా కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో పెట్టా సినిమా రూపుదిద్దుకుంది. ఈ సినిమా జనవరి 11న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సినిమా తెలుగు హక్కులను సి.కల్యాణ్ సొంతం చేసుకున్నారు. సంక్రాంతికి తెలుగులో మూడు పెద్ద సినిమాలు రంగంలోకి దిగుతుండటంతో, పెట్టా తెలుగు హక్కులను సి. కల్యాణ్ సొంతం చేసుకున్నారు. 
 
సంక్రాంతికి తెలుగులో మూడు పెద్ద సినిమాలు రంగంలోకి దిగుతున్నాయి. దీంతో పెట్టాకి థియేటర్ల సమస్య తలెత్తే అవకాశం వుందని భావించారు. ఈ కారణంగా ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశం వుందనే వార్తలు వస్తున్నాయి. 
 
అయితే గతంలో తెలుగులో సంక్రాంతికి వచ్చిన ''బాషా'' తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సెంటిమెంట్‌తోనే ఇప్పుడు ఈ సినిమాను రంగంలోకి దింపుతున్నారనే టాక్ వినిపిస్తోంది. అలాగే ఈ సినిమా కన్నడంలోనూ డబ్ అయ్యిందని టాక్ వస్తోంది. 

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments