Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆలోపే ప్రపంచం అంతమైపోతే నేను చాలా సంతోషిస్తా: శ్రీముఖి

Webdunia
శుక్రవారం, 4 జనవరి 2019 (14:22 IST)
మనం కలిసి జీవించేందుకు వుండేందుకు కారణంగా డబ్బే అనిపిస్తోందని యాంకర్ శ్రీముఖి తెలిపింది. మానవత్వాన్ని జనాలు మరిచిపోయారా అని అడిగింది. జనాల్లో మానవత్వం మొత్తం నశించేలోపు.. ఈ ప్రపంచం అంతమైపోతే తాను చాలా సంతోషిస్తానని శ్రీముఖి ట్వీట్ చేసింది. 
 
మానవత్వాన్ని జనాలు మర్చిపోయారా అనే ప్రశ్న.. గతంలో తనకు ఎదురైంది. కానీ వారి అభిప్రాయంతో తాను ఏకీభవించలేదు. కానీ ప్రస్తుతం తనకు ఆ అనుభవం ఎదురైంది. మనం కలిసి వుండేందుకు, కలసి జీవించేందుకు డబ్బే కారణం అనిపిస్తోందని.. శ్రీముఖి వ్యాఖ్యానించింది. జులాయి సినిమాతో అల్లు అర్జున్ చెల్లిగా నటించిన శ్రీముఖి.. ఆ తర్వాత చిన్న చిన్న కార్యక్రమాలతో యాంకర్‌ కావడం మొదలెట్టింది. 
 
ఆ తర్వాత నటీమణిగా ఎదిగింది. అందాల ఆరబోతలో అనసూయ, రష్మీకి పోటీగా నిలుస్తున్న ఈ ముద్దుగుమ్మ అప్పుడప్పుడూ క్లీవేజ్ షోలతో కుర్రకారును ఉర్రూతలూగించింది. హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్టు చేసి.. బాగానే ట్రెండ్ అవుతోంది. అలాంటి యాంకర్ ప్రస్తుతం మానవత్వం గురించి మాట్లాడుతూ.. నిరుత్సాహం వ్యక్తం చేస్తోంది. ఇందుకు కారణం ఏమిటో తెలియట్లేదు మరి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కన్నడ నటి రన్యా రావు బెయిల్ పిటిషన్‌‌పై విచారణ : ఏప్రిల్ 17కి వాయిదా

తిరుపతి-కాట్పాడి రైల్వే లైన్: ప్రధానికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు

పోలీసుల బట్టలు ఊడదీసి నిలబెడతానన్న జగన్: అరటి తొక్క కాదు ఊడదీయడానికి...

అనన్ త పద్ చాయే ట్రెండ్ సాంగ్‌కు డ్యాన్స్ చేసిన తమిళ విద్యార్థులు (video)

ప్రకాశం బ్యారేజ్‌లో దూకేసిన మహిళ - కాపాడిన ఎన్డీఆర్ఎఫ్.. శభాష్ అంటూ కితాబు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments