Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుమలలో 'ఆర్ఎక్స్-100' బ్యూటీ సందడి.. సెల్ఫీల కోసం

Webdunia
ఆదివారం, 13 మార్చి 2022 (13:09 IST)
"ఆర్ఎక్స్ 100" చిత్రం ద్వారా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్. ఈమె తాజాగా తిరుమల క్షేత్రంలో కనిపించి, భక్తులను సందడి చేశారు. ఆమెతో సెల్ఫీలు, ఫోటోలు తీసుకునేందుకు భక్తులు పోటీపడ్డారు. 
 
శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకునేందుకు ఆమె ఆదివారం తిరుమలకు వచ్చారు. లంగా ఓణీని ధరించి చాలా సంప్రదాయబద్ధంగా వచ్చిన పాయల్ రాజ్‌పుత్ శ్రీవారి దర్శనం అనంతరం ఆలయం వెలుపల భక్తులతో సరదాగా గడిపారు. వారితో కలిసి సెల్ఫీలు తీసుకున్నారు. 
 
ఈ సందర్భంగా మాట్లాడుతూ, శ్రీవారిని దర్శించుకున్నందుకు చాలా ఆనందగా ఉందన్నారు. దైవ దర్శనం అనంతరం చాలా ప్రశాంతంగా అనిపించిందని వెల్లడించారు. తిరుమల చాలా అందంగా ఉందని వెల్లడించారు. ప్రస్తుతం తిరుమలలో ఓ సినిమా షూటింగ్ జరగాల్సివుందని తెలిపారు. జిన్నా అనే సినిమాలో నటిస్తున్నానని చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆదిలాబాద్ జిల్లాలో పిడుగుపాటుకు ఆరుగురు రైతుల మృతి

కూలిపోయిన విమానం ఎప్పటిదో తెలుసా? సాంకేతిక లోపం గుర్తించినా.. (Video)

ఎయిర్ ఇండియా ఫ్లైట్ AI171 ఘటన- రాష్ట్రపతి, ప్రధాని సంతాపం-దేశం వారి వెంట నిలుస్తుంది

అహ్మదాబాద్ విమాన ప్రమాదం .. వలంటీర్ల ముసుగులో హాస్టల్‌లో దోపిడీ

ఆ విమానంలో 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటిష్ ప్రయాణీకులున్నారు.. ఇంకా? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తర్వాతి కథనం
Show comments