Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి పెళ్లి.. ఇటలీకి పవన్-అన్నాతో ప్రయాణం

Webdunia
శనివారం, 28 అక్టోబరు 2023 (15:25 IST)
Pawan kalyan
మెగా బ్రదర్ నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ పెళ్లి వేడుకలలో పాల్గొనేందుకు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సతీసమేతంగా ఇటలీకి పయనమయ్యారు. ఈ ఏడాది జూన్ 9న హైదరాబాద్‌లో లావణ్య-వరుణ్‌లకు నిశ్చితార్థం జరిగింది. నవంబర్ 1న మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేశారు. 
 
వీరికి ఇటలీ దేశంలో డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేశారు. వరుణ్ వివాహానికి కేవలం కుటుంబ సభ్యులు మాత్రమే హాజరవుతున్నారు. రామ్ చరణ్ కొద్దిరోజుల క్రితం ఉపాసన, కూతురు క్లిన్ కారతో ఇటలీ వెళ్లారు. వరుణ్-లావణ్య నిన్న ఇటలీకి పయనమయ్యారు. 
 
ఈ రోజు పవన్ తన భార్యతో కలిసి ఇటలీ వెళ్లారు. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్-అన్నా లెజినోవా ఎయిర్ పోర్ట్‌లో దర్శనమిచ్చారు. మీడియా పవన్ దంపతులను తమ కెమెరాల్లో బంధించారు. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Google Map: గూగుల్ మ్యాప్‌‌ను నమ్మితే ఇంతే సంగతులు.. కాలువలో పడిన ఎస్‌యూవీ

Jagtial: స్నేహితులు ఎగతాళి చేశారు.. మనస్తాపంతో బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య

Secunderabad: సికింద్రాబాద్‌లో 45కిలోల గంజాయిని స్వాధీనం

పశువులా చూశారు.. ఆహారం, నీరు లేదు.. హనీమూన్‌కు వెళ్లి తిరిగొస్తుంటే...?

పాకిస్తాన్ గడ్డపై అజార్ వున్నాడని తెలిస్తే అతనిని అరెస్ట్ చేస్తాం: బిలావల్ భుట్టో

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments