Webdunia - Bharat's app for daily news and videos

Install App

తిరుపతిలో కంట తడిపెట్టిన బాలక్రిష్ణ.. ఎందుకు?

Webdunia
మంగళవారం, 8 జనవరి 2019 (20:43 IST)
సినీనటుడు బాలక్రిష్ణ నటించిన చిత్రం ఎన్టీఆర్ కథానాయకుడు. ఈ సినిమా రేపు విడుదల కానుంది. సినిమా ప్రమోషన్లో భాగంగా టీం తిరుపతికి వచ్చింది. పి.జి.ఆర్ థియేటర్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు బాలక్రిష్ణ. మీడియాతో మాట్లాడారు. తన తండ్రి పాత్రను పోషిస్తానని అస్సలు అనుకోలేదని, తన తల్లిదండ్రుల నిజ జీవితాన్ని సినిమాలో చూపించామని చెప్పారు. సినిమా ట్రైలర్ చూస్తూ భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు బాలక్రిష్ణ.
 
తన తండ్రి క్యారెక్టర్లో తనను తలుచుకుని ఉద్వేగానికి లోనయ్యారు. థియేటర్లో రెండుసార్లు ట్రైలర్‌ను చూపించారు. మొదటి ట్రైలర్‌ను ఆసక్తిగా చూసిన బాలక్రిష్ణ.. రెండవ ట్రైలర్ చూడగానే కన్నీళ్ళు పెట్టుకున్నారు. తన తల్లిదండ్రుల నిజ జీవితంపై తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఆయన ఉద్వేగానికి లోనయినట్లు తెలుస్తోంది.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments