Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆట నాది.. కోటి మీది.. జీవితాన్ని మారుద్దాం రామ్మా అంటున్న ఎన్టీఆర్

Webdunia
ఆదివారం, 21 మార్చి 2021 (14:33 IST)
ప్రముఖ బుల్లితెర టీవీ చానెల్‌లో మరోమారు "ఎవరు మీలో కోటీశ్వరులు" అనే షోను తిరిగి ప్రారంభించనుంది. ఈ షోకు వ్యాఖ్యాతగా టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ వ్యవహరించనున్నారు. ఈ షోకు సంబంధించిన ప్రోమోను తాజాగా రిలీజ్ చేశారు. 
 
బుల్లితెర‌పై ఈ షో త్వ‌ర‌లో ప్రారంభం కాబోతున్న నేప‌థ్యంలో ఆదివారం మరో ప్రోమోను విడుద‌ల చేశారు. "జీవితాన్ని మారుద్దాం రామ్మా" అంటూ ఎన్టీఆర్ చెబుతోన్న డైలాగులు అల‌రిస్తున్నాయి.  
 
"ఇక్కడ కథ మీది.. కల మీది.. ఆట నాది.. కోటి మీది. రండి గెలుద్దాం... ఎవరు మీలో కోటీశ్వరులు" అంటూ ఎన్టీఆర్ పలికే పలుకులు ఆకట్టుకుంటున్నాయి. 
 
కాగా, గ‌తంలో ఎన్టీఆర్‌ బిగ్ బాస్ సీజ‌న్ 1లోనూ వ్యాఖ్యాతగా వ్య‌వ‌హ‌రించాడు. అది సూప‌ర్ హిట్ అయింది. 'ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు' ప్రోగ్రాంతో మ‌రోసారి అల‌రించ‌డానికి ఎన్టీఆర్ సిద్ధ‌మ‌య్యాడు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భార్యతో విడాకులు ఇప్పించండి.. ఒమర్ : కూర్చొని మాట్లాడుకోండి.. సుప్రీం

3 నుంచి 5వేల సంవత్సరం మధ్యలో చంద్రుడు బూడిదవుతాడట, భయపెడుతున్న భవిష్యవాణి

మామిడి చెట్లకు వైభవంగా వివాహం.. జీలకర్ర, బెల్లం, మంగళసూత్రంతో.. ఎక్కడ?

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్‌‌గా బీఆర్ గవాయ్

75వ పుట్టినరోజు.. ఫ్యామిలీతో విదేశాలకు ఏపీ సీఎం చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిద్రలేమి సమస్య వున్నవారు ఇవి తినాలి

బెల్లం - తేనె.. ఈ రెండింటిలో ఏది బెటర్!

కిడ్నీల్లో రాళ్లు ఎలా చేరుతాయి?

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

తర్వాతి కథనం
Show comments