Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు.. తలైవర్‌కు స్వాగతం పలికిన నటసింహం

Webdunia
శుక్రవారం, 28 ఏప్రియల్ 2023 (15:19 IST)
విజయవాడకు సమీపంలోని పోరంకి దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు శతజయంతి వేడుకలు జరుగున్నానాయి. ఈ వేడుకల్లో సూపర్ రజనీకాంత్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఇందుకోసం ఆయన చెన్నై నుంచి గన్నవరంకు చేరుకున్నారు. విమానాశ్రయంలో నటుడు రజనీకాంత్‌కు నటుడు నందమూరి బాలకృష్ణ పూలమాల వేసి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. రజనీకాంత్, బాలకృష్ణలు ఎయిర్ పోర్టుకు వస్తున్నారని తెలిసి అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
 
మరోవైపు, ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవసభకు ఏర్పాట్లుపూర్తయ్యాయి. ఈ సభలో ఎన్టీఆర్ అద్భుత ప్రసంగాలతో కూడిన పుస్తకాలను ఆవిష్కరించనున్నారు. టీడీపీ ప్రస్థానం, తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ ప్రభంజనంపై నేతలు ప్రసంగిస్తారు.
 
అనుమోలు గార్డెన్స్‌లో శుక్రవారం సాయంత్రం ప్రారంభంకానున్న ఈ వేడుకల్లో ఏర్పాటన్నీ పూర్తయ్యాయి. మొత్తం పది మేల మంది కూర్చొనేందుకు వీలుగా ఇక్కడ కుర్చీలు ఏర్పాటు వేశారు. సభా ప్రాంగణాన్ని మూడు విభాగాలుగా విభజించి ఎన్ విభాగంలో విశిష్ట అతిథిలు, విభాగంలో అతిథులు, ఆర్ విభాగంలో సామాన్యులు కూర్చొనే విధంగా వీలుగా ఏర్పాట్లుచేశారు. 

సంబంధిత వార్తలు

తెలంగాణాలో తొలిసారి రికార్డు స్థాయి ధర పలికిన ఫ్యాన్సీ నంబర్!!

ఆత్మాహుతి దాడులకు పాల్పడేందుకు ప్రవేశించిన ఐసిస్ ఉగ్రవాదులు

పల్నాడు జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన మలికా గార్గ్!!

తెలంగాణాకు శుభవార్త - జూన్ 5 -11 మధ్య నైరుతి రుతుపవనాలు ప్రవేశం!

బిల్లులు చెల్లించని జగన్ సర్కారు.. ఏపీలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత!!?

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments