Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు.. తలైవర్‌కు స్వాగతం పలికిన నటసింహం

Webdunia
శుక్రవారం, 28 ఏప్రియల్ 2023 (15:19 IST)
విజయవాడకు సమీపంలోని పోరంకి దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.రామారావు శతజయంతి వేడుకలు జరుగున్నానాయి. ఈ వేడుకల్లో సూపర్ రజనీకాంత్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఇందుకోసం ఆయన చెన్నై నుంచి గన్నవరంకు చేరుకున్నారు. విమానాశ్రయంలో నటుడు రజనీకాంత్‌కు నటుడు నందమూరి బాలకృష్ణ పూలమాల వేసి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. రజనీకాంత్, బాలకృష్ణలు ఎయిర్ పోర్టుకు వస్తున్నారని తెలిసి అభిమానులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.
 
మరోవైపు, ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవసభకు ఏర్పాట్లుపూర్తయ్యాయి. ఈ సభలో ఎన్టీఆర్ అద్భుత ప్రసంగాలతో కూడిన పుస్తకాలను ఆవిష్కరించనున్నారు. టీడీపీ ప్రస్థానం, తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ ప్రభంజనంపై నేతలు ప్రసంగిస్తారు.
 
అనుమోలు గార్డెన్స్‌లో శుక్రవారం సాయంత్రం ప్రారంభంకానున్న ఈ వేడుకల్లో ఏర్పాటన్నీ పూర్తయ్యాయి. మొత్తం పది మేల మంది కూర్చొనేందుకు వీలుగా ఇక్కడ కుర్చీలు ఏర్పాటు వేశారు. సభా ప్రాంగణాన్ని మూడు విభాగాలుగా విభజించి ఎన్ విభాగంలో విశిష్ట అతిథిలు, విభాగంలో అతిథులు, ఆర్ విభాగంలో సామాన్యులు కూర్చొనే విధంగా వీలుగా ఏర్పాట్లుచేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రధానమంత్రి మోడీ ప్రైవేట్ సెక్రటరీగా నిధి తివారీ!

దాహం అంటే నోట్లో మూత్రం పోసి యువతిపై 8 మంది సామూహిక అత్యాచారం

సోలోగా గగన విహారం చేసిన మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి - కల సాకారమైనదంటూ ట్వీట్ (Video)

కొడాలి నానికి ఏమైంది.. ఎయిర్ అంబులెన్స్‌లో ముంబై తరలింపు!

ఛీ...ఛీ... పెంపుడు కుక్కతో యువతి లైంగిక చర్య, 15 వేల మందికి పోస్ట్ చేసింది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments