Webdunia - Bharat's app for daily news and videos

Install App

విదేశాల్లో సిద్ధార్థ్ కు స‌ర్జ‌రీ - రాగానే కలుస్తాడు

Webdunia
శుక్రవారం, 24 సెప్టెంబరు 2021 (20:33 IST)
Siddharth
హీరో సిద్ధార్థ్‌కు లండ‌న్‌లో స‌ర్జ‌రీ జ‌రుగుతోంది. ఈ విష‌యాన్ని మ‌హా స‌ముద్రం ద‌ర్శ‌కుడు అజయ్ భూపతి వెల్ల‌డించాడు. ఈ చిత్రం ప్ర‌మోష‌న్‌లో భాగంగా ఆయ‌న కూడా రావాల్సివుంది. కానీ స‌ర్జ‌రీ నిమిత్తం విదేశాల్లో వుండ‌డం వ‌ల్ల రాలేక‌పోయాడ‌ని ఆయ‌న పేర్కొన్నారు. మ‌హాస‌ముద్రం షూటింగ్‌లో ఏదైనా గాయ‌మైందా. లేదా హిందీ సినిమా షూటింగ్‌లో ఏదైనా జ‌రిగిందా? అనేది క్లారిటీలేదు. కానీ వ్య‌క్తిగ‌త ఆరోగ్య‌రీత్యానే స‌ర్జ‌రీవ‌ర‌కు వెళ్ళింద‌ని తెలుస్తోంది. సూచాయిగా ఈ విష‌యాన్ని ద‌ర్శ‌కుడు తెలియ‌జేశాడు. 
 
ఇక ఆయ‌న రాగానే త్వ‌ర‌లో మ‌ర‌లా మ‌హాసముద్రం టీం మొత్తం క‌లిసి సెల‌బ్రేష‌న్ చేసుకుంటామ‌ని ద‌ర్శ‌కుడు చెబుతున్నాడు. ఈ సినిమాపై పూర్తి న‌మ్మ‌కంతో వున్నామ‌ని తెలిపాడు. మ‌హాభార‌త క‌థ‌ను ఆధారంగా చేసుకుని ఈ సినిమా నిర్మించారు. ఇందులో శ‌ర్వానంద్‌, సిద్దార్థ్ అన్న‌ద‌మ్ములా. లేక స్నేహితులా అనేది చెప్ప‌కుండా సినిమాలో చూసి తెలుసుకోవాల్సిందేన‌ని అజయ్ భూపతి అంటున్నాడు. ఇందులో `మీరు చేస్తే నీతి.. నేను చేస్తే బూతా` అంటూ సిద్ధార్థ్ చెప్పే డైలాగ్‌లు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ సినిమాను ఎమోషనల్ లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించారు దర్శకుడు అజయ్ భూపతి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పోలీస్‌ను ఢీకొట్టి బైకుపై పరారైన గంజాయి స్మగ్లర్లు (Video)

దేవుడి మొక్కు తీర్చుకుని వస్తున్న దంపతులు... భర్త కళ్లముందే భార్యపై అత్యాచారం...

పెళ్లి ఊరేగింపు: గుర్రంపై ఎక్కిన వరుడు గుండెపోటుతో మృతి (Video)

నెలమంగళం టోల్‌ప్లాజాలో అరాచకం... (Video)

ఆ 5 కేజీల బంగారు ఆభరణాలను చోరీ చేసింది పోలీసులేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

క్యాన్సర్ అవగాహన పెంచడానికి SVICCAR వాకథాన్, సైక్లోథాన్, స్క్రీనింగ్ క్యాంప్‌

తర్వాతి కథనం
Show comments