Webdunia - Bharat's app for daily news and videos

Install App

లక్ష్మీస్ ఎన్టీఆర్‌కు లైన్ క్లియర్.. మేం ఆపలేమన్న సీఈవో

Webdunia
శనివారం, 16 మార్చి 2019 (11:09 IST)
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ''లక్ష్మీస్ ఎన్టీఆర్'' పేరిట ఎన్టీఆర్ బయోపిక్‌ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీపార్వతి ఎంటరైన దగ్గర నుంచి నడిచిన కథను లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో రామ్ గోపాల్ వర్మ ఓ సినిమా చేస్తున్నారు. 
 
ప్రస్తుతం ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయ్యింది. ఇందులో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుని నెగటివ్ రోల్‌లో వర్మ చూపించడం హాట్ టాపిక్‌గా మారింది. దీని ఫలితం ఎన్నికల ప్రభావంపై వుంటుందని టాక్ వస్తోంది. ఇందుకోసం ఈ సినిమా విడుదలను ఆపేయాలని టీడీపీ ఎన్నికల సంఘాన్ని కోరింది. కానీ లక్ష్మీస్ ఎన్టీఆర్‌ను ఆపే సీన్ లేదని ఈసీ తేల్చేసింది. 
 
తాజాగా తెలంగాణ ఎన్నికల కమిషనర్ రజత్ కుమార్ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమా విడుదలపై స్పందిస్తూ మార్చి 22న విడుదల కానున్న ఈ సినిమాను అడ్డుకోలేమని స్పష్టం చేశారు. నిజంగానే ఈ సినిమాలో ఓటర్లను ప్రభావితం చేసే అంశాలుంటే రిలీజ్ తర్వాతే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇక మార్చి 22న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేస్తున్నట్టు ఈ చిత్ర దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్‌లో ప్రకటించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హిందువులు యూరిన్ డ్రింకర్స్ - రేపిస్ట్ కల్చర్స్... వజాహత్‌ ఖాన్‌పై ఫిర్యాదు

దమ్ముంటే సస్పెండ్ చేయండి.. మీ అందరి బాగోతాలు వెల్లడిస్తా : రాజాసింగ్ బస్తీమే సవాల్

వంశీకి ఆయుష్‌లో ముగిసిన చికిత్స - ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్

Jagan: క్రిమినల్స్‌ను జగన్ ఓదార్చుతారా? ఎలాంటి సందేశం పంపుతున్నారు?: అనిత

కదులుతున్న రైల్లో నా రీల్ చూడండి, చేయి పోవచ్చు, కాలు పోవచ్చు, చనిపోవచ్చు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

తర్వాతి కథనం
Show comments