Webdunia - Bharat's app for daily news and videos

Install App

'భీమ్లా నాయక్' హీరోయిన్ ఇంట విషాదం

Webdunia
ఆదివారం, 16 జులై 2023 (11:18 IST)
గత యేడాది వచ్చిన 'భీమ్లా నాయక్' హీరోయిన్ నిత్యామీనన్ ఇంట విషాదం నెలకొంది. ఆమె ఎంతగానో ఇష్టపడే అమ్మమ్మను కోల్పోయింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా తీవ్ర భావోద్వేగ పోస్ట్ చేసింది. అలాగే, అమ్మమ్మతో కలిసివున్న ఫోటోను కూడా ఆమె షేర్ చేసింది. 
 
'ఒక శకం ముగిసింది. నిన్ను ఎప్పటికీ మిస్‌ అవుతూనే ఉంటాను. గుడ్‌బై అమ్మమ్మ. మై చెర్రీమ్యాన్‌ (తాతయ్య)ను బాగా చూసుకుంటాను' అని రాసుకొచ్చింది. ఈ పోస్ట్‌ చూసిన వారంతా నిత్యాకు ధైర్యం చెబుతున్నారు. 
 
కాగా, 'అలా మొదలైంది' అనే చిత్రంతో తెలుకు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టిన నిత్యా మీనన్.. సుధీర్ఘకాలంగా టాలీవుడ్‌లో రాణిస్తున్నారు. 'భీమ్లా నాయక్' చిత్రంలో ఆమె పవన్ కళ్యాణ్ హీరోయిన్‌గా నటించారు. అలాగే, ఎంతో మంది అగ్రహీరోల సరసన నటించి మెప్పించారు. ప్రస్తుతం మలయాళం, తమిళ సినిమాలతో బిజీగా ఉంది. అలాగే వెబ్‌ సిరీస్‌లతోనూ సిద్ధమవుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రేమికుడిని నమ్మింది.. పెళ్లి ప్రతిపాదనలో గొడవ.. అంతే ప్రియుడే హత్య చేశాడు..

ఇజ్రాయేల్‌కు ఇక చుక్కలు చూపిస్తాం.. అమెరికా అడ్డొస్తే అంతే సంగతులు: ఇరాన్

మనుషుల ప్రాణాలు హరిస్తున్న వైఎస్. జగన్ వాహన శ్రేణి!!

Raja murder fallout: రాజా రఘువంశీ హత్య: పర్యాటకుల వివరాలు తప్పనిసరి.. మేఘాలయ

ఎయిరిండియా విమాన ప్రమాదానికి కుడివైపు ఇంజినే కారణమా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడిగా విక్రయించే టీలో కల్తీ, కనిపెట్టడం ఎలాగో తెలుసుకోండి

ఒక్కసారి బెల్లం టీ తాగి చూడండి

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

తర్వాతి కథనం
Show comments