ఇన్‌స్టాగ్రామ్‌లో పవన్ తొలి పోస్ట్.. అందమైన క్షణాలు.. వీడియో వైరల్

Webdunia
శనివారం, 15 జులై 2023 (23:08 IST)
జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో తన మొదటి పోస్ట్‌ను పంచుకున్నారు. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. ప్రస్తుతం ఆయన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా రెండు మిలియన్లకు పైగా ఫాలోవర్లను కలిగి ఉంది. తాజా పోస్ట్‌లో తన సినీ ప్రయాణం గురించి పవన్ కళ్యాణ్ రాసుకొచ్చారు. 
 
చిత్ర పరిశ్రమలో భాగమై ఎందరో ప్రతిభావంతులు, వినయపూర్వక వ్యక్తులతో కలిసి పని చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. తాజా పోస్టులో మెగాస్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్, రవితేజ, కోలీవుడ్ నటుడు విజయ్, కార్తీ, విక్రమ్‌లతో పవన్ గడిపిన అందమైన క్షణాలను ఈ పోస్ట్‌లో పొందుపరిచారు. 
 
పవన్ కళ్యాణ్ ఈ పోస్ట్‌కి ఎప్పటికీ ఆదరించాల్సిన క్షణాలు అని క్యాప్షన్ పెట్టారు. ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Pawan Kalyan (@pawankalyan)

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం- 17మంది మృతి.. ఆర్టీసీ బస్సులు లారీ ఢీకొనడంతో.. (video)

రాజస్థాన్‌‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కును ఢీకొన్న టెంపో ట్రావెలర్.. 18 మంది మృతి

Bahubali: ఇస్రో అదుర్స్: జియోసింక్రోనస్ ట్రాన్స్‌ఫర్ ఆర్బిట్‌లోకి CMS-03 ఇస్రో హెవీలిఫ్ట్ రాకెట్

ములుగు జిల్లా.. ఉద్యోగి భుజంపై ఎక్కి కూర్చుని హాయిగా నిద్రపోయిన వానరం (video)

గర్భవతిని చేసి బిడ్డ పుట్టాక రెండో పెళ్లి -ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

మారుతున్న రుతువులు: ఈ సమయంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా?

తర్వాతి కథనం
Show comments