Webdunia - Bharat's app for daily news and videos

Install App

నయన-విక్కీ పెళ్లి.. ఓటీటీలో స్ట్రీమింగ్.. భారీగా అమ్మేసిందట!

Webdunia
సోమవారం, 6 జూన్ 2022 (13:52 IST)
దక్షిణాది సూపర్ స్టార్ నయనతార, దర్శఖుడు విఘ్నేశ్ శివన్ పెళ్లి వేడుక చెన్నైలోని మహాబలిపురంలో జరుగనుంది. అయితే ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన హక్కుల్ని నయనతార అమ్మేసుకుందని వార్తలు వస్తున్నాయి. తాజాగా పెళ్లి వేడుకలు హక్కులను కూడా ప్రముఖ ఓటిటి దిగ్గజ సంస్థకు అమ్మి వేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. 
 
తమిళనాడులో నయనతార కు ఊహించని విధంగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న దీంతో ఆమె పెళ్లి కోసం అభిమానులు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నయనతార వివాహం ఓటిటిలో స్ట్రీమింగ్ అవ్వడానికి కొన్ని కోట్ల రూపాయలు వీరికి చెల్లించినట్లుగా తెలుస్తోంది. 
 
ఇక వీరి వివాహం మొత్తం కూడా ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ చక్రవర్తి షూటింగ్ చేసే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వీరి వివాహ హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ అత్యధిక ధరకు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో ఒక్క ఫోటో కూడా బయటకు లీక్ కాకుండా చూసుకోవాలని ఫిక్స్ అయినట్లుగా ఆసంస్థ తెలుస్తోంది.
 
పెళ్లి వేడుకలను ఇలా చేయాలని నిర్ణయం తీసుకోవడంతో డబ్బు కోసమే ఇదంతా ఇలా చేస్తున్నారని అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆరోగ్య సమస్య ఏంటి?

హైదరాబాదులో దారుణం - సెల్లార్ గోడ కూలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బలి (video)

ఏపీ ఉద్యోగులు ఇక తెలంగాణ ఆస్పత్రుల్లోనూ వైద్యం పొందవచ్చు..

Receptionist: మహిళా రిసెప్షనిస్ట్‌ తప్పించుకుంది.. కానీ ఎముకలు విరిగిపోయాయా?

మెడపట్టి బయటకు గెంటేస్తున్న డోనాల్డ్ ట్రంప్.. 205 మందితో భారత్‍‌కు వచ్చిన ఫ్లైట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో జలుబు, ఈ చిట్కాలతో చెక్

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

తర్వాతి కథనం
Show comments