నయన-విక్కీ పెళ్లి.. ఓటీటీలో స్ట్రీమింగ్.. భారీగా అమ్మేసిందట!

Webdunia
సోమవారం, 6 జూన్ 2022 (13:52 IST)
దక్షిణాది సూపర్ స్టార్ నయనతార, దర్శఖుడు విఘ్నేశ్ శివన్ పెళ్లి వేడుక చెన్నైలోని మహాబలిపురంలో జరుగనుంది. అయితే ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన హక్కుల్ని నయనతార అమ్మేసుకుందని వార్తలు వస్తున్నాయి. తాజాగా పెళ్లి వేడుకలు హక్కులను కూడా ప్రముఖ ఓటిటి దిగ్గజ సంస్థకు అమ్మి వేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. 
 
తమిళనాడులో నయనతార కు ఊహించని విధంగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న దీంతో ఆమె పెళ్లి కోసం అభిమానులు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నయనతార వివాహం ఓటిటిలో స్ట్రీమింగ్ అవ్వడానికి కొన్ని కోట్ల రూపాయలు వీరికి చెల్లించినట్లుగా తెలుస్తోంది. 
 
ఇక వీరి వివాహం మొత్తం కూడా ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ చక్రవర్తి షూటింగ్ చేసే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వీరి వివాహ హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ అత్యధిక ధరకు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో ఒక్క ఫోటో కూడా బయటకు లీక్ కాకుండా చూసుకోవాలని ఫిక్స్ అయినట్లుగా ఆసంస్థ తెలుస్తోంది.
 
పెళ్లి వేడుకలను ఇలా చేయాలని నిర్ణయం తీసుకోవడంతో డబ్బు కోసమే ఇదంతా ఇలా చేస్తున్నారని అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

డ్యాన్సర్‌తో అశ్లీల నృత్యం చేసిన హోంగార్డు.. పిల్లలు, మహిళల ముందే...?

Andhra Pradesh: కృష్ణానది నీటిపై ఏపీ హక్కులను ఎట్టి పరిస్థితుల్లో వదులుకునే ప్రశ్నే లేదు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

ఈ అనారోగ్య సమస్యలున్నవారు చిలకడ దుంపలు తినకూడదు

తర్వాతి కథనం
Show comments