Webdunia - Bharat's app for daily news and videos

Install App

నయన-విక్కీ పెళ్లి.. ఓటీటీలో స్ట్రీమింగ్.. భారీగా అమ్మేసిందట!

Webdunia
సోమవారం, 6 జూన్ 2022 (13:52 IST)
దక్షిణాది సూపర్ స్టార్ నయనతార, దర్శఖుడు విఘ్నేశ్ శివన్ పెళ్లి వేడుక చెన్నైలోని మహాబలిపురంలో జరుగనుంది. అయితే ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన హక్కుల్ని నయనతార అమ్మేసుకుందని వార్తలు వస్తున్నాయి. తాజాగా పెళ్లి వేడుకలు హక్కులను కూడా ప్రముఖ ఓటిటి దిగ్గజ సంస్థకు అమ్మి వేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. 
 
తమిళనాడులో నయనతార కు ఊహించని విధంగా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న దీంతో ఆమె పెళ్లి కోసం అభిమానులు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో నయనతార వివాహం ఓటిటిలో స్ట్రీమింగ్ అవ్వడానికి కొన్ని కోట్ల రూపాయలు వీరికి చెల్లించినట్లుగా తెలుస్తోంది. 
 
ఇక వీరి వివాహం మొత్తం కూడా ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ చక్రవర్తి షూటింగ్ చేసే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక వీరి వివాహ హక్కులను నెట్ ఫ్లిక్స్ సంస్థ అత్యధిక ధరకు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. దీంతో ఒక్క ఫోటో కూడా బయటకు లీక్ కాకుండా చూసుకోవాలని ఫిక్స్ అయినట్లుగా ఆసంస్థ తెలుస్తోంది.
 
పెళ్లి వేడుకలను ఇలా చేయాలని నిర్ణయం తీసుకోవడంతో డబ్బు కోసమే ఇదంతా ఇలా చేస్తున్నారని అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రియురాలు మోసం చేసిందని సూసైడ్.. అలెర్ట్ అయిన ఏఐ.. అలా కాపాడారు?

ఇన్ఫెక్షన్ సోకిందని ఆస్పత్రికి వెళ్లిన పాపానికి ప్రైవేట్ పార్ట్ తొలగించారు..

కన్నడ నటి రన్యారావు ఆస్తులు జప్తు - వాటి విలువ ఎంతో తెలుసా?

2029లో మా అంతు చూస్తారా? మీరెలా అధికారంలోకి వస్తారో మేమూ చూస్తాం : పవన్ కళ్యాణ్

తెలంగాణలోని 15 జిల్లాల్లో జులై 9 వరకు భారీ వర్షాలు.. ఐఎండీ హెచ్చరిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

జాయింట్ పెయిన్స్ తగ్గించుకునేందుకు 7 చిట్కాలు

మహిళలు బాదం పప్పులు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments