వైసిపి నేతలు పిరికి పిల్లులు... నారా లోకేష్ ఫైర్

Webdunia
శుక్రవారం, 12 నవంబరు 2021 (12:48 IST)
తెలుగుదేశం యువనేత నారా లోకేష్ మరోసారి వైసీపీ నేతలపై ఫైర్ అయ్యారు. కుప్పం పర్యటనలో లోకేష్ మాట్లాడుతూ.. అనంతపురంలో విద్యార్థులపై దాడి, అమరావతి రైతులపై లాఠీఛార్జ్ అమానుష ఘటన అని.. రాష్ట్ర ప్రజలపై ఇది లాఠీ ఛార్జ్ అని పేర్కొన్నారు. పోలీసులు లేకుండా వైసిపి నేతలు బయటకు రాగలరా ? వైసిపి నేతలు పిరికి వారు, పిల్లులు అంటూ ఓ రేంజ్‌లో లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేసారు.
 
త్వరలో ప్రజా ఉద్యమం రానుంది అందులో గాలిగాడు జగన్ కొట్టుకు పోతాడని హెచ్చరించారు. 2024లో టిడిపి విజయం ఖాయమనీ.. దొంగ సంతకాలతో 14వ వార్డు ఏకగ్రీవం చేసుకున్నారని ఫైర్ అయ్యారు. సాక్షి జీతగాడు అడ్డగోలు సలహాలు ఇస్తున్నాడని.. డిజిపికి చట్టం తెలుసా..? అని ప్రశ్నించారు. కోర్టు చెప్పినా ప్రచారం ఎందుకు చేయనివ్వరని.. టిడిపి అధికారంలోకి వచ్చాక ఎవరినీ వదిలిపెట్టామనీ హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వదిన పెళ్లి కోసం వుంచిన రూ.50 లక్షల విలువైన ఆభరణాలు దొంగలించిన మహిళ

Prakash Raj: మమ్ముట్టిలాంటి గొప్ప నటుడికి అలాంటి అవార్డులు అవసరం లేదు.. ప్రకాశ్ రాజ్

కరూర్ తొక్కిసలాట తర్వాత బుద్ధి వచ్చిందా.. తొండర్ అని పేరిట వాలంటీర్ల విభాగం

కొత్త అలెర్ట్: ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలి

రాత్రి 11 గంటల ప్రాంతంలో కారులో కూర్చుని మాట్లాడుకోవడం అవసరమా? కోవై రేప్ నిందితుల అరెస్ట్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

ప్రపంచ స్ట్రోక్ దినోత్సవం వేళ తెలంగాణలో అత్యంత అధునాతన రోబోటిక్స్- రికవరీ ల్యాబ్‌ను ప్రారంభించిన హెచ్‌సిఎహెచ్

తర్వాతి కథనం
Show comments