Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైసిపి నేతలు పిరికి పిల్లులు... నారా లోకేష్ ఫైర్

Webdunia
శుక్రవారం, 12 నవంబరు 2021 (12:48 IST)
తెలుగుదేశం యువనేత నారా లోకేష్ మరోసారి వైసీపీ నేతలపై ఫైర్ అయ్యారు. కుప్పం పర్యటనలో లోకేష్ మాట్లాడుతూ.. అనంతపురంలో విద్యార్థులపై దాడి, అమరావతి రైతులపై లాఠీఛార్జ్ అమానుష ఘటన అని.. రాష్ట్ర ప్రజలపై ఇది లాఠీ ఛార్జ్ అని పేర్కొన్నారు. పోలీసులు లేకుండా వైసిపి నేతలు బయటకు రాగలరా ? వైసిపి నేతలు పిరికి వారు, పిల్లులు అంటూ ఓ రేంజ్‌లో లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేసారు.
 
త్వరలో ప్రజా ఉద్యమం రానుంది అందులో గాలిగాడు జగన్ కొట్టుకు పోతాడని హెచ్చరించారు. 2024లో టిడిపి విజయం ఖాయమనీ.. దొంగ సంతకాలతో 14వ వార్డు ఏకగ్రీవం చేసుకున్నారని ఫైర్ అయ్యారు. సాక్షి జీతగాడు అడ్డగోలు సలహాలు ఇస్తున్నాడని.. డిజిపికి చట్టం తెలుసా..? అని ప్రశ్నించారు. కోర్టు చెప్పినా ప్రచారం ఎందుకు చేయనివ్వరని.. టిడిపి అధికారంలోకి వచ్చాక ఎవరినీ వదిలిపెట్టామనీ హెచ్చరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రైలులో ఎమ్మెల్యేకు సీటు ఇవ్వలేదని ప్రయాణికుడిని చితక్కొట్టారు... (Video)

బాలికతో స్నేహం.. బెదిరించి న్యూడ్ వీడియోలు తీసి ఫ్రెండ్స్‌కు షేరింగ్...

భర్తను కాదని మేనల్లుడిని పెళ్లి చేసుకుంది.. కూతురు అతనితోనే వుంటుంది.. (video)

NEET ప్రాక్టీస్ టెస్టులో తక్కువ మార్కులొచ్చాయని కుమార్తెను చంపేసిన తండ్రి

Pawan Kalyan: మధురైలో మురుగ భక్తర్గల్ మానాడులో పవన్ కల్యాణ్- ఫోటోలు, వీడియోలు వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

ఈ పండ్లు తింటే శరీరానికి కావలసినంత ప్రోటీన్

మిట్రల్ రెగర్జిటేషన్ చికిత్స: దేశంలో ట్రాన్స్‌కాథెటర్-ఎడ్జ్-టు-ఎడ్జ్ రిపేర్ సిస్టం మైక్లిప్‌ను ప్రారంభించిన మెరిల్

మలాసనం వేసి గోరువెచ్చని మంచినీళ్లు తాగితే?

బిస్కెట్లు తింటే ఆకలి తీరుతుందేమో కానీ...

తర్వాతి కథనం
Show comments