Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంద్ర‌గంటి మ‌ల్టీస్టార‌ర్‌కి హీరోలు ఫిక్స్.!

ఇటీవ‌ల స‌మ్మోహ‌నం సినిమాతో స‌క్స‌ెస్ సాధించిన‌ ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ త‌దుప‌రి చిత్రాన్ని దిల్ రాజు బ్యాన‌ర్లో చేయ‌నున్నారు. త‌క్కువ బ‌డ్జెట్‌తో సినిమాలు చేసి ఘ‌న విజ‌యాలు సాధించే ఇంద్ర‌గంటి త‌రువాత చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ల

Webdunia
శనివారం, 14 జులై 2018 (18:52 IST)
ఇటీవ‌ల స‌మ్మోహ‌నం సినిమాతో స‌క్స‌ెస్ సాధించిన‌ ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ త‌దుప‌రి చిత్రాన్ని దిల్ రాజు బ్యాన‌ర్లో చేయ‌నున్నారు. త‌క్కువ బ‌డ్జెట్‌తో సినిమాలు చేసి ఘ‌న విజ‌యాలు సాధించే ఇంద్ర‌గంటి త‌రువాత చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్లో చేస్తున్న‌ట్టు దిల్ రాజు ట్విట్ట‌ర్ ద్వారా అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేసిన విష‌యం తెలిసిందే. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీగా ఈ సినిమా ఉంటుంద‌ని తెలియ‌చేసారు.
 
అయితే… ఈ మ‌ల్టీస్టార‌ర్లో న‌టించే హీరోలు ఎవ‌రు అనేది మాత్రం ఎనౌన్స్ చేయ‌లేదు. దీంతో ఇందులో న‌టించే హీరోలు ఎవ‌ర‌నేది ఆస‌క్తిగా మారింది. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఇందులో నాని, శర్వానంద్‌‌లు హీరోలుగా నటించనున్నారట. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. త్వ‌ర‌లోనే హీరోల‌ను అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేస్తార‌ని తెలిసింది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments