Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇంద్ర‌గంటి మ‌ల్టీస్టార‌ర్‌కి హీరోలు ఫిక్స్.!

ఇటీవ‌ల స‌మ్మోహ‌నం సినిమాతో స‌క్స‌ెస్ సాధించిన‌ ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ త‌దుప‌రి చిత్రాన్ని దిల్ రాజు బ్యాన‌ర్లో చేయ‌నున్నారు. త‌క్కువ బ‌డ్జెట్‌తో సినిమాలు చేసి ఘ‌న విజ‌యాలు సాధించే ఇంద్ర‌గంటి త‌రువాత చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్ల

Webdunia
శనివారం, 14 జులై 2018 (18:52 IST)
ఇటీవ‌ల స‌మ్మోహ‌నం సినిమాతో స‌క్స‌ెస్ సాధించిన‌ ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ త‌దుప‌రి చిత్రాన్ని దిల్ రాజు బ్యాన‌ర్లో చేయ‌నున్నారు. త‌క్కువ బ‌డ్జెట్‌తో సినిమాలు చేసి ఘ‌న విజ‌యాలు సాధించే ఇంద్ర‌గంటి త‌రువాత చిత్రాన్ని శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్లో చేస్తున్న‌ట్టు దిల్ రాజు ట్విట్ట‌ర్ ద్వారా అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేసిన విష‌యం తెలిసిందే. యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీగా ఈ సినిమా ఉంటుంద‌ని తెలియ‌చేసారు.
 
అయితే… ఈ మ‌ల్టీస్టార‌ర్లో న‌టించే హీరోలు ఎవ‌రు అనేది మాత్రం ఎనౌన్స్ చేయ‌లేదు. దీంతో ఇందులో న‌టించే హీరోలు ఎవ‌ర‌నేది ఆస‌క్తిగా మారింది. తాజా స‌మాచారం ప్ర‌కారం.. ఇందులో నాని, శర్వానంద్‌‌లు హీరోలుగా నటించనున్నారట. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. త్వ‌ర‌లోనే హీరోల‌ను అఫిషియ‌ల్‌గా ఎనౌన్స్ చేస్తార‌ని తెలిసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రీల్స్ కోసం యమునా నది ఒడ్డున బాలికలు నీటితో చెలగాటం: మునిగిపోయి ఆరుగురు మృతి

పేద విద్యార్ధిని చదువుకు సాయిదత్త పీఠం చేయూత

వైసిపి వెన్నుపోటు దినం: బొత్సకు ఏమైంది? ఎందుకలా పడిపోయారు (video)

Wajahat Khan: శర్మిష్ట అరెస్టుకు కారణమైన వ్యక్తి.. ఎక్కడ? ఎఫ్ఐఆర్ నమోదు

రాజోలిలో ఇథనాల్ చిచ్చు... తిరగబడిన రైతుబిడ్డ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments