మీ తాతగారు లేని లోటు తీర్చావ్ బాబూ : సుమంత్‌కు లోకేశ్వరి ప్రశంస

Webdunia
శనివారం, 22 డిశెంబరు 2018 (14:02 IST)
స్వర్గీయ ఎన్.టి.రామారావు జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన చిత్రం "ఎన్టీఆర్ బయోపిక్". రెండు భాగాలుగా రానున్న ఈ చిత్రం ఆడియో, ట్రైలర్ రిలీజ్ కార్యక్రమం శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ వేదికగా జరిగింది. ఇందులో ఎన్టీఆర్ కుమార్తెలు పాల్గొని, ట్రైలర్‌ను విడుదల చేశారు. 
 
ఎన్టీఆర్ కుమార్తెల్లో ఒకరైన లోకేశ్వరి మాట్లాడుతూ, 'నిజంగా బసవతారకం పాత్రలో విద్యాబాలన్ నటించడం చాలా గ్రేట్.. అద్భుతం. ఆవిడ నటన చూసినప్పుడు నిజంగానే మా అమ్మగారే దిగొచ్చారా అనే బ్రాంతి కలిగిందన్నారు. 
 
ఈ సభా ముఖంగా మా తమ్ముడు బాలయ్య, దర్శకుడు క్రిష్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ సినిమా ద్వారా మా అబ్బాయి శ్రీనివాస్‌ను కూడా పెద్ద తమ్ముడు సాయికృష్ణ పాత్రలో నటింపజేశారు. సుమంత్‌‌కు ప్రత్యేక ధన్యవాదాలు. 'మీ తాతగారులేని లోటును నువ్ తీర్చావ్ బాబు'" అని లోకేశ్వరి అని అన్నారు. దీనికి సుమంత్ లేచి నిలబడి సభకు వినమ్రయంగా నమస్కరించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తెలంగాణ వ్యాప్తంగా అన్ని చెక్ పోస్టులు రద్దు - అవినీతి అధికారులకు చెక్

వేరే వ్యక్తితో తల్లి అక్రమ సంబంధం: కన్నతల్లిని పరుగెత్తించి నరికి చంపిన కొడుకు

పాకిస్తాన్‌లో ఆకాశాన్నంటిన ధరలు.. కిలో టమోటాలు రూ.600, అల్లం రూ.750

బంగాళాఖాతంలో అల్పపీడనం: రెడ్ అలర్ట్.. రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు

భర్త పుట్టింటికి వెళ్లనివ్వలేదు.. కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న మహిళ.. ఏమైంది?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments