Webdunia - Bharat's app for daily news and videos

Install App

రోడ్డు ప్రయాణంలో జాగ్రత్త.. మీ ఇంట్లో మీకోసం ఎదురు చూసేవారు ఉంటారు...

రోడ్డు ప్రయాణంలో జాగ్రత్త.. మీ ఇంట్లో మీకోసం ఎదురు చూసేవారు ఉంటారు.. ఇలా నలుగురికి మంచి చెప్పే కుటుంబంలోనే ఇలాంటి విషాదం చోటుచేసుకోవడం టాలీవుడ్ అభిమానులను జీర్ణించుకోలేకపోతున్నారు.

Nandamuri Harikrishna
Webdunia
బుధవారం, 29 ఆగస్టు 2018 (17:18 IST)
రోడ్డు ప్రయాణంలో జాగ్రత్త.. మీ ఇంట్లో మీకోసం ఎదురు చూసేవారు ఉంటారు.. ఇలా నలుగురికి మంచి చెప్పే కుటుంబంలోనే ఇలాంటి విషాదం చోటుచేసుకోవడం టాలీవుడ్ అభిమానులను జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రతి సినిమా ఫంక్షన్‌లోనూ నందమూరి హీరోలు కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్‌లు పదేపదే ఈ మాటలు చెబుతుంటారు. కానీ, వారు తమ తండ్రి హరికృష్ణకి మాత్రం ఈ మాటలు చెప్పినట్టు లేదు. అందుకే గంటకు 160 కిలోమీటర్ల వేగంతో వెళుతూ రోడ్డు ప్రమాదానికి మృత్యుఒడిలోకి చేరుకున్నారు.
 
తమ అన్న జానికిరామ్ మరణం తర్వాత ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్ తమ సినిమాలు ప్రారంభమయ్యే సమయంలో 'రోడ్డు ప్రయాణం చేసేటప్పుడు జాగ్రత్తలు వహించండి. మనం సక్రమంగా వెళ్తున్నా కూడా ఎన్నో ప్రమాదాలు పొంచి ఉంటాయి. మీమీదే ఆశలు, మీమీదే ప్రాణాలు పెట్టుకున్న చాలా మంది మీ ఇంట్లో మీకోసం ఎదురు చూస్తుంటారు. మా కుటుంబంలో జరిగిన విషాదం, ఏ కుటుంబంలోనూ జరగకూడదని ఆశిస్తున్నాము' అంటూ ఓ సందేశాన్ని ఇస్తుంటారు. అలా అందరి మంచి కోరుకునే కుటుంబంలో మరో విషాదం జరగడం అందరనీ కలచి వేస్తోంది. ఈ వార్త విన్నప్పటి నుంచి నందమూరి అభిమానులు తట్టుకోలేకపోతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్‌పై విషం కక్కుతున్న పాక్ యూట్యూబ్ చానెళ్లపై నిషేధం!

ఇరాన్ పోర్టులో పేలుడు... 40కి చేరిన మృతుల సంఖ్య

వీఐపీ సిఫార్సు లేఖలు చెల్లుబాటు కాదు : టీటీడీ బోర్డు నిర్ణయం

అన్యాయాలు జరుగుతుంటే 'దేవుడెందుకు రావట్లేదు' ... సివిల్స్ ర్యాంకర్ యువతికి ఎదురైన ప్రశ్న!

ముగ్గురు పురుషులతో వివాహిత రాసలీల, మంచినీళ్లు అడిగిన చిన్నారికి మద్యం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

టమోటాలను తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

తర్వాతి కథనం
Show comments