Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంటతడి పెట్టిస్తున్న అక్కినేని నాగార్జున ట్వీట్...

నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించారు. అతివేగమే ఆయన ప్రాణాలని తీసిందని తెలుస్తోంది. హరికృష్ణ మరణంతో సినీ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి లోనైంది. ఆయన మరణంపై సినీ సెలబ్రిటీలు సంతాపం తెలియజేస్తున్నారు.

Webdunia
బుధవారం, 29 ఆగస్టు 2018 (16:30 IST)
నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించారు. అతివేగమే ఆయన ప్రాణాలని తీసిందని తెలుస్తోంది. హరికృష్ణ మరణంతో సినీ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి లోనైంది. ఆయన మరణంపై సినీ సెలబ్రిటీలు సంతాపం తెలియజేస్తున్నారు.
 
అక్కినేని నాగార్జున చేసిన ట్వీట్ చూస్తూ కంటతడి పెట్టిస్తోంది. ఆయన ఏమని రాశారంటే... " నిన్ను చూసి చాలా రోజులయింది, కలవాలి తమ్ముడు అని ఆయన కొన్ని వారాల క్రితమే నాతో అన్నారు. కానీ ఇప్పుడు ఇకలేరు, మిస్ యు అన్న" అని ఉద్వేగభరితమైన ట్వీట్ చేశారు. 
 
కాగా నాగార్జున గతంలో హరికృష్ణతో కలిసి సీతారామరాజు చిత్రంలో తమ్ముడిగా నటించారు. ఆ చిత్రంలోని ఫోటోని షేర్ చేస్తూ నాగ్ ట్వీట్ చేశారు.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments