Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంటతడి పెట్టిస్తున్న అక్కినేని నాగార్జున ట్వీట్...

నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించారు. అతివేగమే ఆయన ప్రాణాలని తీసిందని తెలుస్తోంది. హరికృష్ణ మరణంతో సినీ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి లోనైంది. ఆయన మరణంపై సినీ సెలబ్రిటీలు సంతాపం తెలియజేస్తున్నారు.

Webdunia
బుధవారం, 29 ఆగస్టు 2018 (16:30 IST)
నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించారు. అతివేగమే ఆయన ప్రాణాలని తీసిందని తెలుస్తోంది. హరికృష్ణ మరణంతో సినీ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి లోనైంది. ఆయన మరణంపై సినీ సెలబ్రిటీలు సంతాపం తెలియజేస్తున్నారు.
 
అక్కినేని నాగార్జున చేసిన ట్వీట్ చూస్తూ కంటతడి పెట్టిస్తోంది. ఆయన ఏమని రాశారంటే... " నిన్ను చూసి చాలా రోజులయింది, కలవాలి తమ్ముడు అని ఆయన కొన్ని వారాల క్రితమే నాతో అన్నారు. కానీ ఇప్పుడు ఇకలేరు, మిస్ యు అన్న" అని ఉద్వేగభరితమైన ట్వీట్ చేశారు. 
 
కాగా నాగార్జున గతంలో హరికృష్ణతో కలిసి సీతారామరాజు చిత్రంలో తమ్ముడిగా నటించారు. ఆ చిత్రంలోని ఫోటోని షేర్ చేస్తూ నాగ్ ట్వీట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Nara Lokesh: ఏపీ సర్కారు కీలక నిర్ణయం.. పాఠశాలల్లో ఇకపై రాజకీయాలు వుండవు

Sheep Scam: గొర్రెల పెంపకం అభివృద్ధి పథకంలో అవినీతి.. 33 జిల్లాల్లో రూ.1000 కోట్లకు పైగా నష్టం

Say No To Plastic: ఏపీ సెక్రటేరియట్‌లో ప్లాస్టిక్‌కు నో.. ఉద్యోగులకు స్టీల్ వాటర్ బాటిల్

హనీమూన్‌లో భర్త తాగుబోతు అని తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేసిన వివాహిత

నిత్య పెళ్లికూతురు - 15 యేళ్లలో 8 మందిని పెళ్లాడిన కి'లేడీ' టీచర్..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments