Webdunia - Bharat's app for daily news and videos

Install App

కంటతడి పెట్టిస్తున్న అక్కినేని నాగార్జున ట్వీట్...

నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించారు. అతివేగమే ఆయన ప్రాణాలని తీసిందని తెలుస్తోంది. హరికృష్ణ మరణంతో సినీ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి లోనైంది. ఆయన మరణంపై సినీ సెలబ్రిటీలు సంతాపం తెలియజేస్తున్నారు.

Webdunia
బుధవారం, 29 ఆగస్టు 2018 (16:30 IST)
నందమూరి హరికృష్ణ రోడ్డు ప్రమాదంలో మరణించారు. అతివేగమే ఆయన ప్రాణాలని తీసిందని తెలుస్తోంది. హరికృష్ణ మరణంతో సినీ ఇండస్ట్రీ దిగ్భ్రాంతికి లోనైంది. ఆయన మరణంపై సినీ సెలబ్రిటీలు సంతాపం తెలియజేస్తున్నారు.
 
అక్కినేని నాగార్జున చేసిన ట్వీట్ చూస్తూ కంటతడి పెట్టిస్తోంది. ఆయన ఏమని రాశారంటే... " నిన్ను చూసి చాలా రోజులయింది, కలవాలి తమ్ముడు అని ఆయన కొన్ని వారాల క్రితమే నాతో అన్నారు. కానీ ఇప్పుడు ఇకలేరు, మిస్ యు అన్న" అని ఉద్వేగభరితమైన ట్వీట్ చేశారు. 
 
కాగా నాగార్జున గతంలో హరికృష్ణతో కలిసి సీతారామరాజు చిత్రంలో తమ్ముడిగా నటించారు. ఆ చిత్రంలోని ఫోటోని షేర్ చేస్తూ నాగ్ ట్వీట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కెనరా బ్యాంకులో దొంగలుపడ్డారు... 59 కేజీల బంగారం మాయం

Kukatpally: కూకట్‌పల్లిలో రూ.2కోట్ల డ్రగ్స్‌తో ముఠా అరెస్ట్

ఆగివున్న ట్యాంకర్‌ను ఢీకొన్న కారు : ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు

Devi Ahilyabai Holkar: ఇండోర్‌లో అహల్యాబాయి హోల్కర్ 300వ జయంతి

Red Book: నేను కూడా రెడ్ బుక్ నిర్వహిస్తున్నాను.. బీఆర్ఎస్ ఫైర్‌బ్రాండ్ హరీష్ రావు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

తర్వాతి కథనం
Show comments