Webdunia - Bharat's app for daily news and videos

Install App

నాకా విషయం చిరాకుగా వుందని అమ్మ ముందే చెప్పేసిన యంగ్ హీరో-video

Webdunia
శుక్రవారం, 27 డిశెంబరు 2019 (18:17 IST)
ఛలో సినిమాతో మంచి హిట్ సాధించిన యంగ్ హీరో నాగశౌర్య తొలిసారిగా పూర్తి స్థాయి యాక్షన్ హీరోగా మారడంతో పాటుగా తానే స్వయంగా కథ రాసుకుని, సొంత బ్యానర్‌లో ‘అశ్వత్థామ’ అనే సినిమాను తీస్తున్నారు. ఈ సినిమాకు దర్శకుడిగా రమణ తేజ అనే నూతన దర్శకుడిని పరిచయం చేస్తున్నారు. జ‌న‌వ‌రి 31న విడుద‌ల‌ కానున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసారు.
 
రామానాయుడు ప్రివ్యూ థియేటర్‌లో శుక్రవారం నిర్వహించిన ఈ టీజర్ విడుదల కార్యక్రమంలో హీరో నాగశౌర్య, సమర్పకుడు శంకర్ ప్రసాద్ ముల్పూరి, నిర్మాత ఉషా ముల్పూరి, లైన్ ప్రొడ్యూసర్ బుజ్జి, దర్శకుడు రమణ తేజ, సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల, ఎడిటర్ గ్యారీ, కెమెరామెన్ మనోజ్ రెడ్డి, బి.వి.యస్.రవి, ప్రముఖ నిర్మాత రాక్ లైన్ వెంకటేష్ తనయుడు యతీష్ పాల్గొన్నారు.
 
కార్యక్రమంలో హీరో నాగశౌర్య మాట్లాడుతూ.. చిన్నప్పటి నుండి రఫ్‌గా ఉండే నాకు లవర్ బోయ్ ట్యాగ్ రావడం చిరాకుగా అనిపించింది. అందుకే పూర్తి స్థాయి యాక్షన్ సినిమా చేస్తున్నానని తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పొలంలో బావి దగ్గర కూర్చున్న బాలిక.. ఎత్తుకెళ్లి 14 ఏళ్ల బాలుడి అత్యాచారం

విశాఖపట్నం గ్లోబల్ యోగా డేకు ప్రధాని మోదీ నాయకత్వం: ప్రతాప్ రావు జాదవ్

దుబాయ్‌లో భారీ అగ్నిప్రమాదం- హమ్మయ్య ఎలాంటి ప్రాణనష్టం లేదు

KCR: గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన కేసీఆర్

Hyderabad: హైదరాబాద్ శివార్లలో రిసార్ట్‌లు, ప్రైవేట్ ఫామ్‌హౌస్‌లలో రేవ్ పార్టీలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments