Webdunia - Bharat's app for daily news and videos

Install App

చైత‌న్య‌, స‌మంత‌ల 'మ‌జిలీ' ఆ క్ల‌బ్‌లో... లవర్ పాయింట్ టచ్ చేసినందుకా?

Webdunia
మంగళవారం, 16 ఏప్రియల్ 2019 (20:35 IST)
అక్కినేని నాగ చైత‌న్య‌, స‌మంత అక్కినేని జంట‌గా న‌టించిన చిత్రం మ‌జిలీ. నిన్నుకోరి ఫేమ్ శివ నిర్వాణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ విభిన్న ప్రేమ‌క‌థా చిత్రం ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షో నుంచే సూప‌ర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. అయితే... ఎంతవ‌ర‌కు ఆక‌ట్టుకుంటుంది. క‌లెక్ష‌న్స్ ఎంత వ‌స్తాయి అనేది మాత్రం కొంచెం డౌట్‌గా ఉండేది సినీ పండితుల‌కు. ఎందుకంటే... ఈ సినిమాలో పెద్ద‌గా కామెడీ లేదు.
 
చాలా ఎమోష‌న‌ల్‌గా ఉంది. అందుచేత ప్రేక్ష‌కులు ఎంతవ‌ర‌కు రిసీవ్ చేసుకుంటారు అని అక్కినేని అభిమానులు సైతం ఉత్కంఠ‌గా ఎదురు చూసారు. అయితే... 21 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా రిలీజైన 5 రోజుల‌కే అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయ్యింది. ఈ సినిమా రిలీజై రెండు వారాలు అయినా ఇప్ప‌టికీ హౌస్‌ఫుల్ కల‌క్ష‌న్స్‌తో స‌క్స‌ెస్‌ఫుల్‌గా ర‌న్ అవుతుంది. ప్ర‌పంచ వ్యాప్తంగా 50 కోట్ల గ్రాస్ క‌లెక్ట్ చేసి.. 50 కోట్ల క్ల‌బ్‌లో చేరి చైత‌న్య కెరీర్లో అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ వ‌సూలు చేసిన సినిమాగా నిలిచింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్‌ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్‌రామ్

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments