హీరో నాగశౌర్య రూ.50 కోట్ల కట్నం తీసుకున్నారా?

Webdunia
మంగళవారం, 22 నవంబరు 2022 (10:37 IST)
టాలీవుడ్ హీరో నాగశౌర్య పెళ్లి చేసుకున్నారు. బెంగుళూరుకు చెందిన ఇంటీరియల్ డిజైనర్ అనూష శెట్టిని ఆయన వివాహం చేసుకున్నాడు. వీరి వివాహం కూడా బెంగుళూరులోని ఇరు కుటుంబ సభ్యులు, అతి కొద్ది మంది స్నేహితులు, బంధువుల సమక్షంలో జరిగింది. 
 
అయితే, నాగశౌర్యకు సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఓ ప్రచారం సాగుతోంది. తన పెళ్లికి కట్నంగా నాగశౌర్య రూ.50 కోట్ల మేరకు డబ్బులు తీసుకున్నారన్నది ఆ దుష్ప్రచారం. 
 
నాగశౌర్య మామగారు ఎంత ఇచ్చారు? ఏం ఆస్తులు ఇచ్చారు? అనే దానిపై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ సాగుతోంది. నెటిజన్ల అంచనా మేరకు రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్ల మేరకు కట్నం ఇచ్చారన్నది సమాచారం. 
 
వధువు అనూష పేరు మీద కూడా చాలా ఆస్తులు ఉన్నాయట. వాటిలో కూడా చాలా వాటిని నాగశౌర్య పేరుమీద రాసినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ ప్రచారంలో వాస్తవమెంతో తెలియాలంటే నాగశౌర్య స్పందించాల్సి ఉంటుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

32 ఏళ్లు వచ్చినా పెళ్లి కావడంలేదని రైలు కిందపడి యువకుడు ఆత్మహత్య

ఏపీని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా తీర్చిదిద్దుతాం : సీఎం చంద్రబాబు

కడుపు నొప్పితో మహిళ స్కానింగుకి వస్తే ప్రైవేట్ భాగాలను తాకుతూ వేధింపులు (video)

Gujarat: భార్యాభర్తల మధ్య కుక్క పెట్టిన లొల్లి.. విడాకుల వరకు వెళ్లింది..

ఢిల్లీ ఎర్రకోట కారుబాంబు పేలుడు : మరో వైద్యుడు అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నీరసంగా వుంటుందా? ఇవి తింటే శక్తి వస్తుంది

క్యాలీఫ్లవర్‌ 8 ప్రయోజనాలు ఏమిటి?

స్ట్రోక్ తర్వాత వేగంగా కోలుకోవడానికి రోబోటిక్ రిహాబిలిటేషన్ కీలకమంటున్న నిపుణులు

రోజుకి ఒక్క జామకాయ తింటే చాలు...

శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే ఎలాంటి లక్షణాలు కనబడతాయి?

తర్వాతి కథనం
Show comments