Webdunia - Bharat's app for daily news and videos

Install App

విడాకుల తర్వాత సమంతతో కలిసి వున్న ఫోటోను షేర్ చేసిన చైతన్య

Webdunia
సోమవారం, 27 ఫిబ్రవరి 2023 (09:04 IST)
టాలీవుడ్ స్టార్స్ నాగ చైతన్య, సమంతలు ప్రేమ పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. విడాకులు తర్వాత వారి వారి జీవితాన్ని గడుపుతున్నారు. 
 
విడాకుల తర్వాత ఒకరిపై ఒకరు కామెంట్స్  చేసుకోవడం అరుదు. తాజాగా నాగచైతన్య తన సోషల్ మీడియా అకౌంట్‌లో పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. సమంతతో కలిసివున్న ఫోటోను చై పోస్టు చేశాడు. 
 
నాగచైతన్య, సమంత మొదటి సారి కలిసి నటించిన సినిమా ఏ మాయే చేశావే. గౌతమ్ మీనన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా 2010 ఫిబ్రవరి 26న విడుదలైంది. దీంతో నాగచైతన్య ఇన్‎స్టా‎గ్రామ్‎లో ఓ పోస్ట్ పెట్టాడు. 
 
సెలబ్రేటింగ్ 13 ఇయర్స్ అని క్యాప్షన్ ఇచ్చి "ఏ మాయే చేశావే " సినిమా పోస్టర్‌ను షేర్ చేశాడు. ఆ పోస్ట్‌లో సమంతో కలిసి ఉన్న ఫోటో ఉండడం విశేషం.  ఈ ఫోటో చూసిన వారంతా ఈ దంపతులు తిరిగి కలుస్తారా అంటూ కామెంట్లు చేస్తున్నారు. 
 
అలాగే ఏ మాయ చేశావేకు 13 ఏళ్లు అంటూ నాగచైతన్య లేని ఫోటోలను సమంత షేర్ చేసింది. అదే విధంగా త‌న ప‌ద‌మూడేళ్ల ప్ర‌యాణాన్నిగుర్తుచేసుకుంటూ ట్విట్టర్‌లో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments