Webdunia - Bharat's app for daily news and videos

Install App

విడాకుల తర్వాత సమంతతో కలిసి వున్న ఫోటోను షేర్ చేసిన చైతన్య

Webdunia
సోమవారం, 27 ఫిబ్రవరి 2023 (09:04 IST)
టాలీవుడ్ స్టార్స్ నాగ చైతన్య, సమంతలు ప్రేమ పెళ్లి చేసుకుని విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. విడాకులు తర్వాత వారి వారి జీవితాన్ని గడుపుతున్నారు. 
 
విడాకుల తర్వాత ఒకరిపై ఒకరు కామెంట్స్  చేసుకోవడం అరుదు. తాజాగా నాగచైతన్య తన సోషల్ మీడియా అకౌంట్‌లో పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. సమంతతో కలిసివున్న ఫోటోను చై పోస్టు చేశాడు. 
 
నాగచైతన్య, సమంత మొదటి సారి కలిసి నటించిన సినిమా ఏ మాయే చేశావే. గౌతమ్ మీనన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ సినిమా 2010 ఫిబ్రవరి 26న విడుదలైంది. దీంతో నాగచైతన్య ఇన్‎స్టా‎గ్రామ్‎లో ఓ పోస్ట్ పెట్టాడు. 
 
సెలబ్రేటింగ్ 13 ఇయర్స్ అని క్యాప్షన్ ఇచ్చి "ఏ మాయే చేశావే " సినిమా పోస్టర్‌ను షేర్ చేశాడు. ఆ పోస్ట్‌లో సమంతో కలిసి ఉన్న ఫోటో ఉండడం విశేషం.  ఈ ఫోటో చూసిన వారంతా ఈ దంపతులు తిరిగి కలుస్తారా అంటూ కామెంట్లు చేస్తున్నారు. 
 
అలాగే ఏ మాయ చేశావేకు 13 ఏళ్లు అంటూ నాగచైతన్య లేని ఫోటోలను సమంత షేర్ చేసింది. అదే విధంగా త‌న ప‌ద‌మూడేళ్ల ప్ర‌యాణాన్నిగుర్తుచేసుకుంటూ ట్విట్టర్‌లో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అవసరమైతే ఎంపీలతో చేతులు కలుపుతాం.. పోలవరం కోసం పోరాడతాం.. మిథున్ రెడ్డి

అందుకే మా ఓట్లు తెదేపా అభ్యర్థికి వేశాం: భూమన కరుణాకర్ రెడ్డి కాళ్లపై పడి ఏడ్చిన వైసిపి కార్పొరేటర్లు

టెన్త్ విద్యార్థులకు స్టడీ అవర్‌లో స్నాక్స్... మెనూ ఇదే...

డిప్యూటీ మేయర్‌గా టీడీపీ అభ్యర్థి మునికృష్ణ ఎన్నిక

ఒకే అబ్బాయిని ఇష్టపడిన ఇద్దరమ్మాయిలు.. ప్రియుడి కోసం నడిరోడ్డుపై సిగపట్లు (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయం నిద్ర లేచింది మొదలు నిద్రకు ఉపక్రమించే దాకా

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా విజయవాడ మణిపాల్ హాస్పిటల్స్ భారీ అవగాహన కార్యక్రమం

క్యాన్సర్ వ్యాధిని తగ్గించగల 8 ఆహారాలు

పిల్లల కడుపుకు మేలు చేసే శొంఠి.. ఎలాగంటే..?

మహిళలకు స్టార్ ఫ్రూట్ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments