Webdunia - Bharat's app for daily news and videos

Install App

సీఎం కె.సి.ఆర్‌ను క‌లుసుకుని కృతజ్ఞ‌త‌లు తెలియ‌జేసిన డైరెక్ట‌ర్ ఎన్‌.శంక‌ర్‌

Webdunia
శుక్రవారం, 21 జూన్ 2019 (18:13 IST)
ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎన్‌.శంక‌ర్‌కు తెలంగాణలో సినిమాను అభివృద్ధి చేసే నిమిత్తం ఐదెక‌రాల‌ స్థలాన్ని కేటాయిస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం జీవోను జారీ చేసింది. జీవో ప్ర‌కారం శంక‌ర‌ప‌ల్లిలోని మోకిల్ల‌లో స్టూడియో నిర్మాణం కోసం ఐదెక‌రాల భూమిని కేటాయించారు. తెలంగాణ సినిమా ఉన్న‌తి కోసం ముఖ్య‌మంత్రి చేసిన స‌హ‌కారానికి ద‌ర్శ‌కుడు ఎన్‌.శంక‌ర్ ముఖ్య‌మంత్రిని ప్ర‌త్యేకంగా క‌లిసి శాలువాతో స‌త్క‌రించి కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కల్తీ పాల రాకెట్‌ను చేధించిన రాచకొండ పోలీసులు.. పాలపొడి హైడ్రోజన్ పెరాక్సైడ్ కలిపి?

అమ్మాయిలా చాటింగ్ చేసి.. హోటల్ గదికి పిలిపించారు.. నగ్నంగా ఫోటోలు తీసి డబ్బులు వసూలు

Chandra Babu: టీచర్ అవతారం ఎత్తిన చంద్రబాబు నాయుడు.. క్లాసులో నారా లోకేష్

Karnataka: అరెస్ట్ భయంతో కుమారుడి ఆత్మహత్య - ఆ షాక్ తట్టుకోలేక గుండెపోటుతో తండ్రి మృతి

దోసె తింటున్న బసవయ్య.. రోజూ ఆ షాపుకు వస్తోంది.. వెయిట్ చేసి మరీ!? (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

తర్వాతి కథనం
Show comments