మాలీవుడ్‌లో విషాదం : దర్శకుడు కన్నుమూత

Webdunia
ఆదివారం, 13 నవంబరు 2022 (15:41 IST)
మలయాళ చిత్రపరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. గత కొంతకాలంగా కేన్సర్‌తో బాధపడుతూ వచ్చిన సంగీత దర్శకుడ కైతప్రమ్ విశ్వనాథన్ నంబూద్రి (58) ఆదివారం కన్నుమూశారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆయన మృతివార్తను కుటుంబ సభ్యులు వెల్లడించారు. 
 
1963లో సంగీత కుటుంబంలో జన్మించిన ఆయన సంగీత టీచరుగా తన కెరీర్‌ను ప్రారంభించారు. ఆ తర్వాత చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టి 20కి పైగా చిత్రాల్లో నటించారు. గత 2001లో కన్నకి చిత్రానికి స్టేట్ అవార్డును అందుకున్నారు. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Monkeys: వరంగల్, కరీంనగర్‌లలో కోతులు.. తరిమికొట్టే వారికే ఓటు

భయానకం, సింహం డెన్ లోకి వెళ్లిన వ్యక్తిని చంపేసిన మృగం (video)

Vidadhala Rajini: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బైబై చెప్పేయనున్న విడదల రజని?

Dog To Parliament: కారులో కుక్కను పార్లమెంట్‌కు తీసుకొచ్చిన రేణుకా చౌదరి.. తర్వాత?

నేను నా స్నేహితుడు అలా ఆలోచిస్తున్నాం.. చంద్రబాబు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

World AIDS Day 2025, ఎయిడ్స్‌తో 4 కోట్ల మంది, కరీంనగర్‌లో నెలకి 200 మందికి ఎయిడ్స్

winter health, జామ ఆకుల కషాయం చేసే మేలు తెలుసా?

ఈ అనారోగ్య సమస్యలున్నవారు ఉదయాన్నే గోరువెచ్చని నీటిని తాగరాదు

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

తర్వాతి కథనం
Show comments