Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ఆర్ఆర్ఆర్'కు సీక్వెల్ - స్టోరీ డిస్కర్షన్స్ జరుగుతున్నాయ్...

Webdunia
ఆదివారం, 13 నవంబరు 2022 (11:58 IST)
హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు దర్శకుడు రాజమౌళి కాంబినేషన్‌లో తెరక్కిన చిత్రం "ఆర్ఆర్ఆర్". ఈ చిత్రం వసూళ్ళ ప్రభంజనం సృష్టించింది. అంతకుముందు "బాహుబలి" రెండు భాగాలుగా వచ్చి రెండుసార్లు రూ.1000 కోట్ల మార్కును టచ్ చేసింది. అలాగే, "ఆర్ఆర్ఆర్" కూడా రికార్డు స్థాయిలో కలెక్షన్లు రాబట్టింది.
 
అయితే, ఇపుడు "ఆర్ఆర్ఆర్‌"కు సీక్వెల్ రానుంది. దీనికి సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నాయని దర్శకుడు రాజమౌళి తెలిపారు. రచయిత విజయేంద్ర ప్రసాద్ స్టోరీని సిద్ధంచేసే పనిలో ఉన్నట్టు చెప్పారు. కాగా, ప్రస్తుతం రాజమౌళి సూపర్ స్టార్ మహేష్ బాబుతో "ఎస్ఎస్ఎంబీ-29"ను తెరకెక్కించే పనిలో ఉన్నారు. 
 
ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీప్రొడక్షన్ పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ చిత్ర వచ్చే యేడాది సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ  చిత్రం పూర్తయిన తర్వాతే "ఆర్ఆర్ఆర్" సెట్స్‌పైకి వెళ్లే అవకాశం ఉంది. అంటే ఎటు చూసినా ఆర్ఆర్ఆర్ సీక్వెల్ రావాలంటే కనీసం మరో రెండేళ్లు ఆగక తప్పదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కళ్యాణ్ ఏపీ ఉప ముఖ్యమంత్రి కావడం దురదృష్టకరం: కల్వకుంట్ల కవిత (video)

పవన్ కల్యాణ్ అడివి తల్లి బాట.. ప్రత్యేక వీడియోను విడుదల చేసిన జనసేన (video)

భారతదేశానికి తహవ్వూర్ రాణా.. భద్రత కట్టుదిట్టం.. విచారణ ఎలా జరుగుతుందంటే?

భర్త మరణం తర్వాత కువైట్‌కి వెళ్తే.. అక్కడ యాసిడ్ పోశారు.. చివరికి గత్యంతరం లేక?

గాంధీ కుటుంబమే ఆ పని చేయలేకపోయింది.. రేవంత్ ఏం చేయగలడు: ఏపీ బీజేపీ మంత్రి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments