Webdunia - Bharat's app for daily news and videos

Install App

రూ.1000 కోట్లతో పౌరాణిక చిత్రం... హీరోలు ఎవరంటే?

మలయాళ చిత్ర పరిశ్రమలో రూ.100ో0 కోట్లతో పౌరాణిక చిత్రం తెరకెక్కనుంది. అవును. ఈ వార్త నిజమే. భారతీయ చలన చిత్ర చరిత్రలోనే భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్న చిత్రం పేరు ''రండామూళం''. ఎప్పుడు తక్కువ బడ్జెట్‌

Webdunia
సోమవారం, 6 నవంబరు 2017 (12:04 IST)
మలయాళ చిత్ర పరిశ్రమలో రూ.100ో0 కోట్లతో పౌరాణిక చిత్రం తెరకెక్కనుంది. అవును. ఈ వార్త నిజమే. భారతీయ చలన చిత్ర చరిత్రలోనే భారీ బడ్జెట్‌తో నిర్మించబోతున్న చిత్రం పేరు ''రండామూళం''. ఎప్పుడు తక్కువ బడ్జెట్‌తో సినిమాలు తీసే మాలీవుడ్ ప్రస్తుతం వారి పద్ధతికి భిన్నంగా ఈ చిత్రం తెరకెక్కనుంది.
 
ప్రమఖ హీరో మోహన్ లాల్ హీరోగా 'రండామూళం' అనే చిత్రం రూ.1000 కోట్ల బడ్జెట్‌తో నిర్మించనున్నారు. ఈ చిత్రానికి శ్రీకుమార్ మీనన్ దర్శకత్వం వహిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మూవీ షో టైమ్ 5.20 గంటల పాటు. అందుకే 'బాహుబలి' తరహాలో రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.
 
ఎంటీ వాసుదేవ నాయర్ రచించిన 'రండామూళం' అనే నవల ఆధారంగా ఈ మూవీని నిర్మించబోతున్నారట. చూద్దాం ఇంత బడ్జెట్ సినిమా పట్టలెక్కుతుందో....? లేదో...?. అయితే, ఈ చిత్రంలో నటించే నటీనటుల ఎంపిక జరగాల్సి ఉంది. ఇందులో మోహన్‌లాల్‌తో పాటు మరో సూపర్‌స్టార్ మమ్ముట్టి కూడా నటించే అవకాశాలు ఉన్నట్టు మాలీవుడ్ వర్గాల సమాచారం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భూమ్మీద ఇంకా నూకలున్నాయ్ ... ఒకే ఒక మృత్యుంజయుడు... (Video)

ఎయిరిండియా విమానం ఎలా కూలిపోయిందో చూడండి (Video)

ఎయిర్ ఇండియా ప్రమాదం: ముగ్గురు పిల్లలు, తల్లిదండ్రులు మృతి.. సెల్ఫీ ఫోటో వైరల్

భర్తను చూసేందుకు వెళుతూ మృత్యుఒడికి చేరుకున్న నవవధువు !!

విమాన ప్రమాదంలో మాజీ సీఎం విజయ్ రూపానీ మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లివర్ సమస్యలను పోగొట్టే తేనెలో ఊరబెట్టిన ఉసిరికాయలు

తులసి టీ ఆరోగ్య ప్రయోజనాలు

గ్లాసెడు బీట్ రసం తాగితే కలిగే ప్రయోజనాలు

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments