Webdunia - Bharat's app for daily news and videos

Install App

రాజకీయ నేతల్లో 95 శాతం మంది నీచులు : మోహన్ బాబు

రాజకీయ నేతలుగా ఉన్నవారిలో 95 శాతం మంది నీచులు అని సినీ నటుడు డాక్టర్ మోహన్ బాబు అన్నారు. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న 'ఇండియాటుడే కాన్‌క్లేవ్‌ సౌత్'లో తన కుమార్తె లక్ష్మీప్రసన్నతో కలిసి ఆయన పాల్గొన్నా

Webdunia
శనివారం, 20 జనవరి 2018 (09:20 IST)
రాజకీయ నేతలుగా ఉన్నవారిలో 95 శాతం మంది నీచులు అని సినీ నటుడు డాక్టర్ మోహన్ బాబు అన్నారు. హైదరాబాద్ వేదికగా జరుగుతున్న 'ఇండియాటుడే కాన్‌క్లేవ్‌ సౌత్'లో తన కుమార్తె లక్ష్మీప్రసన్నతో కలిసి ఆయన పాల్గొన్నారు.
 
ఈ సందర్భంగా మాట్లాడుతూ నేటి రాజకీయ నాయకుల్లో 95 శాతం మంది రాస్కెల్స్‌ (నీచులు). ఒక్కొక్కరికి 25 వేల ఎకరాలున్నాయి. రూ.25 వేల కోట్లు సంపాదించారు. ఆ డబ్బంతా వారికి ఎక్కడి నుంచి వచ్చింది? అని నటుడు మోహన్‌బాబు ఉద్వేగంగా ప్రశ్నించారు. 
 
తన స్నేహితుడు, సోదరుడు ఎన్టీఆర్‌కు అవినీతి అంటేనే తెలియదని, ఆయనే తనను రాజ్యసభకు పంపగా ఎలాంటి మచ్చ లేకుండానే తిరిగివచ్చానని అన్నారు. ఎన్నికలకు ముందు తిరుపతిలోని తన విద్యాసంస్థలకు వస్తానని మాటిచ్చిన మోడీ ప్రధాని అయ్యాక మర్చిపోయారన్నారు. సినిమా రంగంలో ఉన్నానని తెలిసి అమ్మాయిని ఇచ్చేందుకు అప్పట్లో ఎవరూ ముందుకు రాలేదని గుర్తుచేసుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హోటల్ గదిలో ప్రాణాలు తీసుకున్న బ్యూటీషియన్... ఎక్కడ?

Delhi murder: బాల్కనీలో ప్రేమికుల గొడవ.. ప్రియురాలిని ఐదో అంతస్థు నుంచి తోసేశాడు..

ప్రియురాలి కోరిక మేరకు ఆమె భర్తను హత్య చేసిన ప్రియుడు...

గోడపై విద్యార్థిని ఫోటో చూస్తూ హస్తప్రయోగం చేసిన ఇంజినీరింగ్ విద్యార్థి, జైలు శిక్ష

3 వేల కార్లతో సముద్రంలో మునిగిపోయిన కార్గో నౌక!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

టీ తాగుతూ వీటిని తింటున్నారా? ఒక్క క్షణం, ఇవి చూడండి

తర్వాతి కథనం
Show comments