Webdunia - Bharat's app for daily news and videos

Install App

లండన్‌తో మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ.. హైడ్ పార్క్ ఫోటో వైరల్

సెల్వి
బుధవారం, 24 జులై 2024 (22:19 IST)
RC
మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ, రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన, వారి కూతురు క్లిన్ కారా ప్రస్తుతం లండన్‌లో హాలిడేలో ఉన్నారు. వారి కుటుంబం మొత్తం లండన్‌కు వెళ్లింది. 
 
లండన్‌లోని ప్రసిద్ధ హైడ్ పార్క్‌లో వారందరూ కలిసి నడుస్తున్న ఫోటోను చిరంజీవి పోస్ట్ చేశారు. చిరంజీవి, అతని భార్య సురేఖ వారి మనవరాలు క్లిన్ కారా స్త్రోలర్‌ను పట్టుకోగా.. రామ్ చరణ్,  ఉపాసన వారి వెంట నడుస్తున్నారు. 
 
ఒలింపిక్స్ 2024 ప్రారంభోత్సవానికి హాజరయ్యేందుకు పారిస్ బయలుదేరి వెళతామని చిరంజీవి తెలిపారు. ఇక ఈ వారాంతంలో భారతదేశానికి తిరిగి వస్తారు. చిరంజీవి ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత "విశ్వంభర" షూటింగ్‌లో పాల్గొంటారు. రామ్ చరణ్ తన తదుపరి ప్రాజెక్ట్ RC16 కోసం పనిచేస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చిన్నారిపై హత్యాచారం చేసిన నిందితుడి ఎన్‌కౌంటర్: PSI అన్నపూర్ణకు అభినందనలు

పంచ్‌లు - కిక్‌లు లేకుండా నిస్సారంగా సాగిన రోబోల బాక్సింగ్ (Video)

కారు డోర్ లాక్ : ఊపిరాడక అక్కా చెల్లెళ్లు మృతి

గర్భిణీ భార్యను గొంతు నులిమి హత్య చేసిన కసాయి భర్త!!

తరగతి గదులను కూల్‌గా ఉంచేందుకు ఆ లేడీ టీచర్ ఏం చేసిందో తెలుసా? (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డ్రాగన్ ఫ్రూట్ తినడం వల్ల ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

తర్వాతి కథనం
Show comments