Webdunia - Bharat's app for daily news and videos

Install App

లండన్‌తో మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ.. హైడ్ పార్క్ ఫోటో వైరల్

సెల్వి
బుధవారం, 24 జులై 2024 (22:19 IST)
RC
మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ, రామ్ చరణ్, ఆయన భార్య ఉపాసన, వారి కూతురు క్లిన్ కారా ప్రస్తుతం లండన్‌లో హాలిడేలో ఉన్నారు. వారి కుటుంబం మొత్తం లండన్‌కు వెళ్లింది. 
 
లండన్‌లోని ప్రసిద్ధ హైడ్ పార్క్‌లో వారందరూ కలిసి నడుస్తున్న ఫోటోను చిరంజీవి పోస్ట్ చేశారు. చిరంజీవి, అతని భార్య సురేఖ వారి మనవరాలు క్లిన్ కారా స్త్రోలర్‌ను పట్టుకోగా.. రామ్ చరణ్,  ఉపాసన వారి వెంట నడుస్తున్నారు. 
 
ఒలింపిక్స్ 2024 ప్రారంభోత్సవానికి హాజరయ్యేందుకు పారిస్ బయలుదేరి వెళతామని చిరంజీవి తెలిపారు. ఇక ఈ వారాంతంలో భారతదేశానికి తిరిగి వస్తారు. చిరంజీవి ఇండియాకు తిరిగి వచ్చిన తర్వాత "విశ్వంభర" షూటింగ్‌లో పాల్గొంటారు. రామ్ చరణ్ తన తదుపరి ప్రాజెక్ట్ RC16 కోసం పనిచేస్తారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో విజయవంతంగా స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని నిర్వహించిన తంజీమ్ ఫోకస్- టిఎస్ సిఎస్

నాగార్జున సాగర్ రోడ్డు ప్రమాదంలో మహిళా కానిస్టేబుల్ మృతి

అంబులెన్స్ సౌకర్యం లేదు.. 20 కిలోమీటర్ల దూరం తండ్రి శవాన్ని ఎత్తుకెళ్లారు..

తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వును వాడేవారు.. బాబు

వరద బాధితుల కోసం కుమారి ఆంటీ రూ.50 వేల విరాళం.. కల నెరవేరింది..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఖాళీ కడుపుతో వెల్లుల్లిని తేనెతో కలిపి తింటే?

జీడి పప్పు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments