Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు జాతి పౌరుషం ఎన్టీఆర్ : మెగాస్టార్ చిరంజీవి

Webdunia
గురువారం, 28 మే 2020 (10:15 IST)
స్వర్గీయ ఎన్.టి.రామారావు 97వ జయంతి వేడుకలను పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి ఆ మహానటుడ్ని స్మరించుకున్నారు. ఇదే అంశంపై ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. 
 
'తెలుగు జాతి  పౌరుషం, తెలుగు వారి ఆత్మగౌరవం తెలుగు నేల గుండెల్లో ఎన్నటికీ  చెదరని జ్ఞాపకం నందమూరి తారక రామారావుగారి కీర్తి అజరామరం. వారితో కలిసి నటించడం నా అదృష్టం. పుట్టినరోజునాడు ఆ మహానుభావుని స్మరించుకుంటూ..' అని  వ్యాఖ్యానించారు. 
 
కాగా, ఎన్టీఆర్, చిరంజీవి కలసి 'తిరుగులేని మనిషి' అనే చిత్రంలో నటించారు. ఈ సినిమాలో 'యవ్వనం... ఒక నందనం' అంటూ సాగా పాటలో కలిసి ఆడారు కూడా. పైగా, ఓ కార్యక్రంలో ఎన్టీఆర్ పాల్గొని చిరంజీవికి స్వయంగా కేకు తినిపించారు. ఆ ఫోటోను ఇపుడు చిరంజీవి తన ట్వీట్‌కు జతచేశారు.

 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments