Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలుగు జాతి పౌరుషం ఎన్టీఆర్ : మెగాస్టార్ చిరంజీవి

Webdunia
గురువారం, 28 మే 2020 (10:15 IST)
స్వర్గీయ ఎన్.టి.రామారావు 97వ జయంతి వేడుకలను పురస్కరించుకుని మెగాస్టార్ చిరంజీవి ఆ మహానటుడ్ని స్మరించుకున్నారు. ఇదే అంశంపై ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. 
 
'తెలుగు జాతి  పౌరుషం, తెలుగు వారి ఆత్మగౌరవం తెలుగు నేల గుండెల్లో ఎన్నటికీ  చెదరని జ్ఞాపకం నందమూరి తారక రామారావుగారి కీర్తి అజరామరం. వారితో కలిసి నటించడం నా అదృష్టం. పుట్టినరోజునాడు ఆ మహానుభావుని స్మరించుకుంటూ..' అని  వ్యాఖ్యానించారు. 
 
కాగా, ఎన్టీఆర్, చిరంజీవి కలసి 'తిరుగులేని మనిషి' అనే చిత్రంలో నటించారు. ఈ సినిమాలో 'యవ్వనం... ఒక నందనం' అంటూ సాగా పాటలో కలిసి ఆడారు కూడా. పైగా, ఓ కార్యక్రంలో ఎన్టీఆర్ పాల్గొని చిరంజీవికి స్వయంగా కేకు తినిపించారు. ఆ ఫోటోను ఇపుడు చిరంజీవి తన ట్వీట్‌కు జతచేశారు.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఏపీకి రానున్న ఎనిమిది ఎయిర్ పోర్టులు.. ఎక్కడెక్కడో తెలుసా?

మందుల విషయంలో గొడవ.. తల్లిని హతమార్చిన కుమార్తె.. ఎక్కడ?

Chandrababu: విదేశాల్లో పర్యటించనున్న ఏపీ సీఎం చంద్రబాబు.. ఎందుకో తెలుసా?

గల్ఫ్ పనిచేస్తూ రుణాలు తీసుకున్నారు.. కేరళకు 13మంది నర్సులు జంప్.. చివరికి?

కాకినాడలో ప్రేమజంట మృతి.. రైల్వే ట్రాక్ వద్ద ప్రేయసిని ప్రియుడు హత్య చేశాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉపవాసం సులభతరం: మీ వ్రత మెనూలో పెరుగును చేర్చడానికి 5 కారణాలు

ప్రపంచ హృదయ దినోత్సవాన్ని కాలిఫోర్నియా బాదంతో జరుపుకోండి

కాలేయ క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు ఎలా వుంటాయి?

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

తర్వాతి కథనం
Show comments