Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్ డౌన్‌లో ఇంత దారుణమా, సూపర్ స్టార్ రజినీకాంత్ ఆవేదన

Webdunia
బుధవారం, 27 మే 2020 (23:12 IST)
దక్షిణాది స్టార్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆవేదన చెందారు. లాక్ డౌన్‌తో ఎంతోమంది ప్రజలు ఇబ్బందులు పడటం.. ముఖ్యంగా నిరుపేదల పరిస్థితి మరింత ధీనంగా మారిపోవడం.. కరోనాతో ఎంతోమంది ఆసుపత్రి పాలవ్వడం రజినీని తీవ్రంగా కలచి వేసిందట. 
 
అంతేకాదు గత కొన్నిరోజుల ముందు కాంచీపురంకు చెందిన ఆర్ముగం అనే రోజువారీ కూలీ తన పిల్లలను పోషించలేక ముగ్గురు పిల్లలను బావిలో తోసి ఆత్మహత్య చేసుకోవడం రజినీని మరింత చలింపజేసిందట. ఇదంతా తలుచుకుని రజినీకాంత్ తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారట.
 
కాస్త ఆలోచించండి.. ఎవరూ ప్రాణాలు తీసుకోవద్దు.. లాక్ డౌన్ వస్తుందని ఎవరూ ఊహించలేదు కదా. కంటికి కనిపించిన కరోనా వైరస్ వల్ల ఎన్నో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. నా అభిమానులు ముందుకు రండి.. ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే వారిని ఆదుకోండి అంటూ ట్విట్టర్ ద్వారా రజినీకాంత్ ట్వీట్ చేశారట.

సంబంధిత వార్తలు

#KCRonTwitter.. FOLLOW బటన్ పగిలిపోవాలి.. సోషల్ మీడియా ఎంట్రీ

20 అడుగుల ఎత్తు.. గాలిలో ఎగిరిన ఎస్‌యూవీ.. ముగ్గురు భారతీయ మహిళలు మృతి

బ్యాండేజ్ తీసేసిన జగన్, అరె... పోయిందే, చిన్న మచ్చ కూడా లేదు

23వ వ్యవస్థాపక దినోత్సవాన్ని జరుపుకున్న బీఆర్ఎస్

వేరే మహిళతో బెడ్రూంలో భర్త, తాళం పెట్టేసిన భార్య, ఘోరం జరిగిపోయింది

రాగి రోటీలు తినడం వల్ల 9 ప్రయోజనాలు

అతిగా టీ తాగితే కలిగే అనారోగ్యాలు ఏమిటో తెలుసా?

ఖాళీ కడుపుతో కొత్తిమీర నీరు తాగితే 7 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు

పీరియడ్స్ ఆలస్యంగా వస్తున్నాయా? గర్భం కాకుండా ఈ 8 కారణాలు కావచ్చు

అధిక రక్తపోటు అశ్రద్ధ చేస్తే కలిగే దుష్ఫలితాలు ఏంటో తెలుసా?

తర్వాతి కథనం
Show comments