Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్ డౌన్‌లో ఇంత దారుణమా, సూపర్ స్టార్ రజినీకాంత్ ఆవేదన

Webdunia
బుధవారం, 27 మే 2020 (23:12 IST)
దక్షిణాది స్టార్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆవేదన చెందారు. లాక్ డౌన్‌తో ఎంతోమంది ప్రజలు ఇబ్బందులు పడటం.. ముఖ్యంగా నిరుపేదల పరిస్థితి మరింత ధీనంగా మారిపోవడం.. కరోనాతో ఎంతోమంది ఆసుపత్రి పాలవ్వడం రజినీని తీవ్రంగా కలచి వేసిందట. 
 
అంతేకాదు గత కొన్నిరోజుల ముందు కాంచీపురంకు చెందిన ఆర్ముగం అనే రోజువారీ కూలీ తన పిల్లలను పోషించలేక ముగ్గురు పిల్లలను బావిలో తోసి ఆత్మహత్య చేసుకోవడం రజినీని మరింత చలింపజేసిందట. ఇదంతా తలుచుకుని రజినీకాంత్ తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారట.
 
కాస్త ఆలోచించండి.. ఎవరూ ప్రాణాలు తీసుకోవద్దు.. లాక్ డౌన్ వస్తుందని ఎవరూ ఊహించలేదు కదా. కంటికి కనిపించిన కరోనా వైరస్ వల్ల ఎన్నో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. నా అభిమానులు ముందుకు రండి.. ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే వారిని ఆదుకోండి అంటూ ట్విట్టర్ ద్వారా రజినీకాంత్ ట్వీట్ చేశారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎవరికాళ్లో మొక్కి మంత్రి పదవి తెచ్చుకోవాలనుకోవట్లేదు : కె.రాజగోపాల్ రెడ్డి

24 గంటల్లో భారత్‌కు మరో షాకిస్తాం : డోనాల్డ్ ట్రంప్

Bangladesh: ఐదు నెలల పాటు వ్యభిచార గృహంలో 12 ఏళ్ల బాలిక.. ఎలా రక్షించారంటే?

Pavitrotsavams: తిరుమలలో వార్షిక పవిత్రోత్సవాలు ప్రారంభం

ఆన్‌లైన్ బెట్టింగులు - అప్పులు తీర్చలేక పోస్టల్ ఉద్యోగి ఆత్మహత్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్ డిస్ట్రెస్ మరియు బర్నౌట్, ఏంటివి?

viral fever: ఈ వర్షాకాలంలో ఆరోగ్యంగా ఉండండి, పెద్దల ఆరోగ్య రక్షణ కోసం వార్షిక టీకా అత్యవసరం

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments