Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్ డౌన్‌లో ఇంత దారుణమా, సూపర్ స్టార్ రజినీకాంత్ ఆవేదన

Webdunia
బుధవారం, 27 మే 2020 (23:12 IST)
దక్షిణాది స్టార్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఆవేదన చెందారు. లాక్ డౌన్‌తో ఎంతోమంది ప్రజలు ఇబ్బందులు పడటం.. ముఖ్యంగా నిరుపేదల పరిస్థితి మరింత ధీనంగా మారిపోవడం.. కరోనాతో ఎంతోమంది ఆసుపత్రి పాలవ్వడం రజినీని తీవ్రంగా కలచి వేసిందట. 
 
అంతేకాదు గత కొన్నిరోజుల ముందు కాంచీపురంకు చెందిన ఆర్ముగం అనే రోజువారీ కూలీ తన పిల్లలను పోషించలేక ముగ్గురు పిల్లలను బావిలో తోసి ఆత్మహత్య చేసుకోవడం రజినీని మరింత చలింపజేసిందట. ఇదంతా తలుచుకుని రజినీకాంత్ తీవ్ర భావోద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకున్నారట.
 
కాస్త ఆలోచించండి.. ఎవరూ ప్రాణాలు తీసుకోవద్దు.. లాక్ డౌన్ వస్తుందని ఎవరూ ఊహించలేదు కదా. కంటికి కనిపించిన కరోనా వైరస్ వల్ల ఎన్నో ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. నా అభిమానులు ముందుకు రండి.. ఎవరైనా ఇబ్బందులు పడుతుంటే వారిని ఆదుకోండి అంటూ ట్విట్టర్ ద్వారా రజినీకాంత్ ట్వీట్ చేశారట.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సూట్‌కేసులో భార్య మృతదేహం.. పూణెలో భర్త అరెస్టు!

పెరుగన్నంలో విషం కలిపి కన్నబిడ్డలకు పెట్టింది.. ఆపై తానూ ఆరగించింది (Video)

Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీకి సీఐడీ కోర్టులో ఎదురుదెబ్బ

Drone: లారీ ట్రక్కులో పేకాట.. డ్రోన్ సాయంతో మఫ్టీలో వెళ్లిన పోలీసులు.. అరెస్ట్ (video)

Chandrababu Naidu: ఇఫ్తార్ విందులో చంద్రబాబు.. పేద ముస్లిం ఆకలితో ఉండకుండా..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments