Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిల్కీబ్యూటీతో కలిసి ముంబైలో మెగాస్టార్..!

Webdunia
శనివారం, 28 సెప్టెంబరు 2019 (09:38 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం సైరా నరసింహా రెడ్డి. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం వచ్చే నెల రెండో తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రాన్ని చిరంజీవి తనయుడు రామ్ చరణ్ నిర్మించగా, నయనతార, తమన్నా, అమితాబ్, జగపతిబాబు, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి వంటి అగ్రనటీనటులు నటించారు. 
 
తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదలకానున్న ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. ఇందులోభాగంగా, తాజాగా రీసెంట్‌గా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల కోసం ముంబై వెళ్ళారు. త‌మ‌న్నాతో క‌లిసి మీడియా అడిగిన పలు ప్ర‌శ్న‌ల‌కి స‌మాధానమిచ్చారు.
 
అంత‌క‌ముందు చిత్రంలో రాజ‌గురువు పాత్ర పోషించిన అమితాబ్‌తో చిరంజీవి కలిశారు. ఆ స‌మ‌యంలో వారితో పాటు ఫర్హాన్‌ అక్తర్ కూడా ఉన్నారు. అమితాబ్‌, ఫర్హాన్‌ అక్తర్‌, చిరంజీవి కలిసి దిగిన ఫోటో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

TTD: తిరుమల గ్రీనింగ్ ప్రాజెక్టు.. 2025కల్లా పూర్తి.. రూ.4కోట్లతో ప్రణాళిక

నేను ఉన్నంతకాలం కాంగ్రెస్ పార్టీలో కేసీఆర్ ఫ్యామిలీకి ఎంట్రీ లేదు : సీఎం రేవంత్

Ice Cream: ఐస్‌క్రీమ్‌లో బల్లి.. ఆ బాలుడికి ఏమైందంటే?

మహిళలపై దాడి చేసిన వైకాపా నేతలను వదిలిపెట్టను : మంత్రి లోకేశ్ మాస్ వార్నింగ్

వైకాపాకు పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలని లేదు.. 2027నాటికి పూర్తి: రామానాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రోబోటిక్ సర్జరీలలో సరికొత్త మైలురాయి సాధించిన మెడికవర్ హాస్పిటల్స్

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments