Webdunia - Bharat's app for daily news and videos

Install App

మిల్కీబ్యూటీతో కలిసి ముంబైలో మెగాస్టార్..!

Webdunia
శనివారం, 28 సెప్టెంబరు 2019 (09:38 IST)
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం సైరా నరసింహా రెడ్డి. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం వచ్చే నెల రెండో తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ చిత్రాన్ని చిరంజీవి తనయుడు రామ్ చరణ్ నిర్మించగా, నయనతార, తమన్నా, అమితాబ్, జగపతిబాబు, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి వంటి అగ్రనటీనటులు నటించారు. 
 
తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో విడుదలకానున్న ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాలు ప్రస్తుతం జోరుగా సాగుతున్నాయి. ఇందులోభాగంగా, తాజాగా రీసెంట్‌గా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల కోసం ముంబై వెళ్ళారు. త‌మ‌న్నాతో క‌లిసి మీడియా అడిగిన పలు ప్ర‌శ్న‌ల‌కి స‌మాధానమిచ్చారు.
 
అంత‌క‌ముందు చిత్రంలో రాజ‌గురువు పాత్ర పోషించిన అమితాబ్‌తో చిరంజీవి కలిశారు. ఆ స‌మ‌యంలో వారితో పాటు ఫర్హాన్‌ అక్తర్ కూడా ఉన్నారు. అమితాబ్‌, ఫర్హాన్‌ అక్తర్‌, చిరంజీవి కలిసి దిగిన ఫోటో ప్రస్తుతం వైరల్‌ అవుతోంది.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సన్నబియ్యం లబ్దిదారుడి ఇంట్లో భోజనం చేసిన సీఎం రేవంత్ రెడ్డి (Video)

పాంబన్ వంతెనను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ!

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments