'మీసాల పిల్ల' ఫుల్ సాంగ్ వచ్చేసింది.. (వీడియో)

ఠాగూర్
మంగళవారం, 14 అక్టోబరు 2025 (17:16 IST)
అనిల్ రావిపూడి దర్శకత్వలో మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్న 'మన శంకరవరప్రసాద్ గారు పండగకి వస్తున్నారు' సినిమా నుంచి పూర్తి లిరికల్ సాంగ్‌ను మంగళవారం రిలీజ్ చేశారు. దసరా పండుగ సందర్భంగా ఈ సాంగ్ ప్రోమోను రిలీజ్ చేయగా విశేషంగా ఆకట్టుకున్న విషయం తెల్సిందే. అందులోని చిరంజీవి స్టైలిష్ లుక్, ఆయన గ్రేస్, సింగర్ ఉదిత్ నారాయణ్ వాయిస్‌కు ఫిదా అయిన వారంతా పూర్తి పాట ఎపుడొస్తుందా అని ఎదురు చూశారు. 
 
ఈ నేపథ్యంలో చిత్ర బృందం తాజాగా ఆ సర్‌ప్రైజ్ ఇచ్చింది. భాస్కరపట్ల రాసిన ఈ పాటకు భీమ్స్ సంగీతం సమకూర్చారు. ఉదిత్‌ నారాయణ్‌తో కలిసి శ్వేతా మోహన్ ఆలపించారు. ఈ చిత్రం వచ్చేయేడాది సంక్రాంతి పండుగకు విడుదలకానుంది. మెగాస్టారు కుమార్తె సుష్మిత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హర్యానాలో కొనసాగుతున్న పోలీస్ అధికారుల ఆత్మహత్యలు... పూరన్ కుమార్‌పై సంచలన ఆరోపణలు

మాగంటి సునీతపై కేసు నమోదు.. కుమార్తె మాగంటి అక్షర పేరు కూడా..?

Liquor scam: మిధున్ రెడ్డి నివాసాల్లో సోదాలు నిర్వహించిన సిట్

వైద్య విద్యార్థినిపై అత్యాచారం.. నిందితుడిని పట్టించిన సోదరి

రిజర్వేషన్లు బీసీల హక్కు : ప్రొఫెసర్ కోదండరాం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫ్యాటీ లివర్ సమస్యను అడ్డుకునే చిట్కాలు

ఇంటి లోపల ఆరోగ్యాన్నిచ్చే మొక్కలు ఏంటి?

హృద్రోగుల్లో అత్యధిక శాతం 50 ఏళ్ల లోపువారే: టాటా ఏఐజీ సర్వేలో వెల్లడి

సూపర్ ఫుడ్ క్వినోవా తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఆయుర్వేదం ప్రకారం నిలబడి మంచినీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments