Webdunia - Bharat's app for daily news and videos

Install App

"మ.. మ... మహేశా" అంటున్న మహేశ్

Webdunia
శుక్రవారం, 6 మే 2022 (12:38 IST)
ప్రిన్స్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం "సర్కారువారి పాట". ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. పరశురాం దర్శకుడు. ఈ చిత్రం మాస్ మాసాలతో అందరినీ ఉర్రూతలూగించేందుకు వస్తుంది. 'మ.. మ.. మహేశా' అంటూ హీట్ పెంచేందుకు స్పీడ్‌గా దూసుకొచ్చేస్తున్నాడు. ఇందులోభాగంగా, ఈ చిత్రంలోని ఈ పాటను శనివారం విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ శుక్రవారం తాజాగా అధికారికంగా వెల్లడించింది. 
 
"సర్కారు వారి పాట మేనియా మరింత పీక్‌కు చేరుకోనుంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేష్ మాస్ స్టెప్పులకు సిద్ధమయ్యారు. ఈ సీజన్‌లోనే అత్యంత మాస్ సాంగ్ "మ.. మ.. మహేశ్..." రేపే విడుదల. థమన్ సంగీత స్వరాలు సమకూర్చారు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్, జీఎంబీలు సంయుక్తంగా నిర్మించింది. 

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాభర్తల మధ్య గొడవ.. మద్యం మత్తులో కుమార్తె గొంతుకోసి...

యాంకర్ స్వేచ్ఛతో సన్నిహిత సంబంధం నిజమే... : పూర్ణచందర్

ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం : సీఎం చంద్రబాబు

పుల్లెల గోపీచంద్ అకాడమీలో తమ సరికొత్త క్లినిక్‌ను ప్రారంభించిన వెల్నెస్ కో

ప్రియురాలుని బైక్ ట్యాంక్ పైన పడుకోబెట్టి వేగంగా నడుపుతూ యువకుడు రొమాన్స్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments