Webdunia - Bharat's app for daily news and videos

Install App

"మ.. మ... మహేశా" అంటున్న మహేశ్

Webdunia
శుక్రవారం, 6 మే 2022 (12:38 IST)
ప్రిన్స్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం "సర్కారువారి పాట". ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. పరశురాం దర్శకుడు. ఈ చిత్రం మాస్ మాసాలతో అందరినీ ఉర్రూతలూగించేందుకు వస్తుంది. 'మ.. మ.. మహేశా' అంటూ హీట్ పెంచేందుకు స్పీడ్‌గా దూసుకొచ్చేస్తున్నాడు. ఇందులోభాగంగా, ఈ చిత్రంలోని ఈ పాటను శనివారం విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ శుక్రవారం తాజాగా అధికారికంగా వెల్లడించింది. 
 
"సర్కారు వారి పాట మేనియా మరింత పీక్‌కు చేరుకోనుంది. సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేష్ మాస్ స్టెప్పులకు సిద్ధమయ్యారు. ఈ సీజన్‌లోనే అత్యంత మాస్ సాంగ్ "మ.. మ.. మహేశ్..." రేపే విడుదల. థమన్ సంగీత స్వరాలు సమకూర్చారు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్, జీఎంబీలు సంయుక్తంగా నిర్మించింది. 

 

సంబంధిత వార్తలు

ఏపీలో పోలింగ్ తర్వాత హింస : సీఎస్‌పై ఈసీ ఆగ్రహం... ఓట్ల లెక్కింపు తర్వాత కూడా భద్రత కొనసాగింపు..

చిన్నారి చేతి వేలికి ఆపరేషన్ చేయమంటే.. నాలుకకు చేసిన వైద్యుడు... ఎక్కడ?

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

తర్వాతి కథనం
Show comments