సంగీత దర్శకుడు మణిశర్మ ఇంట విషాం - తల్లి మృతి

Webdunia
సోమవారం, 12 సెప్టెంబరు 2022 (09:43 IST)
ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి యనమండ్ర సరస్వతి (88) సోమవారం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆమె... ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. 
 
నాలుగేళ్ల క్రితం మణిశర్మ తండ్రి చనిపోయిన విషయం తెల్సిందే. ఇపుడు తల్లి కూడా ఆయన నుంచి దూరమయ్యారు. దీంతో మణిశర్మతో పాటు ఆయన కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కాగా, తల్లిని కోల్పోయిన మణిశర్మకు పలువురు సినీ ప్రముఖులు తమ సంతాపాలను తెలియజేస్తున్నారు. 
 
ఆదివారం వేకువజామున సినీ నటుడు కృష్ణంరాజు మృతి చెందారు. ఆయన మృతి నుంచి టాలీవుడ్ తేరుకోక ముందే ఇపుడు మణిశర్మ తల్లి చనిపోవడం చిత్రపరిశ్రమ ప్రముఖులను మరింత విషాదంలోకి నెట్టేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పవన్ కళ్యాణ్ హత్యకు కుట్ర... రాజోలులో రెక్కీ సక్సెస్

తీవ్రరూపం దాల్చిన దిత్వా తుపాను - ఏపీలో అత్యంత భారీ వర్షాలు

తాగుబోతు భర్త వేధింపులు.. భరించలేక హత్య చేసిన భార్య

Pawan Kalyan: అమరావతి అభివృద్ధికి కేంద్రం అమూల్యమైన మద్దతు.. పవన్ కల్యాణ్

కియర్ని- స్విగ్గీ వారి హౌ ఇండియా ఈట్స్ 2025 ఎడిషన్: డిన్నర్ కంటే అర్థరాత్రి భోజనాలు 3 రెట్లు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

శీతాకాలంలో లవంగం దగ్గర పెట్టుకోండి, బాగా పనికొస్తుంది

winter tips, వెల్లుల్లిని ఇలా చేసి తింటే?

కాలిఫోర్నియా బాదంతో రెండు సూపర్‌ఫుడ్ రెసిపీలతో శీతాకాలపు ఆరోగ్యం ప్రారంభం

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments