Webdunia - Bharat's app for daily news and videos

Install App

మణిరత్నంకు గుండెపోటా? క్లారిటీ ఇచ్చిన ఫ్యామిలీ మెంబర్స్

దేశం గ‌ర్వించ‌ద‌గ్గ ద‌ర్శ‌కుల‌లో ఒకరిగా గుర్తింపుపొందిన మణిరత్నం గుండెపోటుకు గురయ్యారనే వార్త ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఫలితంగా మ‌ణిర‌త్నం ఫ్యామిలీ

Webdunia
శుక్రవారం, 27 జులై 2018 (10:10 IST)
దేశం గ‌ర్వించ‌ద‌గ్గ ద‌ర్శ‌కుల‌లో ఒకరిగా గుర్తింపుపొందిన మణిరత్నం గుండెపోటుకు గురయ్యారనే వార్త ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఫలితంగా మ‌ణిర‌త్నం ఫ్యామిలీ ఓ క్లారిటీ ఇచ్చింది. ఈ వివరాలను పరిశీలిస్తే...
 
మణిరత్నం ప్ర‌స్తుతం "న‌వాబ్" అనే సినిమాకు దర్శకత్వం వహిస్తూ బిజీగా ఉన్నారు. త‌మిళంలో ఇది 'చెక్క చీవంత వాణం' అనే పేరుతో రూపొందుతుంది. అయితే గురువారం సాయంత్రం మ‌ణిర‌త్నంకి గుండెపోటు రావ‌డంతో హుటాహుటిన చెన్నై అపోలో ఆస్పత్రికి తరలించాని, వైద్యులు మణిరత్నానికి చికిత్స అందిస్తున్నట్టు కోలీవుడ్‌లో పుకార్లు షికారు చేశాయి. ఇది విన్న అభిమానులు, సినీ రంగానికి చెందిన ప‌లువురు ప్ర‌ముఖులు షాక్ అయ్యారు. ఆయ‌న ఆరోగ్య ప‌రిస్థితి గురించి ఆరాలు తీశారు. 
 
ఈ క్ర‌మంలో మ‌ణిర‌త్నం ప్రతినిధులు వివ‌ర‌ణ ఇచ్చారు. సాధార‌ణ వైద్య ప‌రీక్ష‌ల‌లో భాగంగానే ఆయ‌న ఆసుప‌త్రికి వెళ్ళార‌ని, గుండెపోటు వ‌చ్చింద‌నే వార్త‌లు అవాస్త‌వం అంటూ పుకార్ల‌ని కొట్టిపారేశారు. మ‌ణిర‌త్నంకి గుండెపోటు ఏం రాలేద‌ని ప్ర‌తినిధులు చెప్ప‌డంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాలికపై అత్యాచారం - వీడియో తీసి బ్లాక్‌మెయిల్‌‍తో మళ్లీమళ్లీ ఘోరం

కాన్పూర్ ఆశ్రమంలో దారుణం - తైక్వాండో క్రీడాకారిణిపై గ్యాంగ్ రేప్

అబ్బే వాళ్లేమీ మారలేదు... వాళ్ళేమీ మారరు కూడా... (video)

జో బైడెన్‌ను 2020లో ఉరితీశారా..? డోనాల్డ్ ట్రంప్ ఆసక్తికర పోస్ట్

ఆపరేషన్ సిందూర్ తర్వాత తొలిసారిగా వేలాది మంది భక్తులు కాశ్మీర్ క్షీర్ భవానీ అమ్మవారికి పూజలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments