Webdunia - Bharat's app for daily news and videos

Install App

మేము తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాం... మీరు సాక్ష్యం చూడండి... పూజా హెగ్దె(Video)

తిరుమల శ్రీవారిని సాక్ష్యం సినిమా చిత్ర యూనిట్ దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో సాక్ష్యం చిత్రం హీరో శ్రీనివాస్, హీరోయిన్ పూజా హెగ్దె, చిత్ర దర్శకుడు శ్రీవాస్ దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వీ

Webdunia
గురువారం, 26 జులై 2018 (19:50 IST)
తిరుమల శ్రీవారిని సాక్ష్యం సినిమా చిత్ర యూనిట్ దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ విరామ సమయంలో సాక్ష్యం చిత్రం హీరో శ్రీనివాస్, హీరోయిన్ పూజా హెగ్దె, చిత్ర దర్శకుడు శ్రీవాస్ దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వీరికి ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేసారు. ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు అందచేసి పట్టువస్త్రంతో సత్కరించారు.
 
అనంతరం మీడియాతో మాట్లాడిన హీరో శ్రీనివాస్ సినిమా విడుదలకు ముందు స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చానని అన్నారు. ఒక కొత్త కథతో సాక్ష్యం సినిమాతో మీ ముందుకు వచ్చామని శ్రీనివాస్ తెలిపారు. పంచభూతాలపై తీసిన సినిమా ఇదనీ, ఖచ్చితం థియేటర్లో చూడాల్సిన సినిమా అని శ్రీనివాస్ పేర్కొన్నారు. స్వామి వారి దర్శనానికి తిరుమలకు వచ్చానని పూజ హెగ్దె తెలిపారు. సాక్ష్యం టీంతో పనిచేయటం చాలా సంతోషంగా ఉందని పూజ అన్నారు. తిరుమలలో సాక్ష్యం టీం... వీడియో చూడండి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నకిలీ ఓటర్ల ఏరివేతకే ఓటర్ల జాబితాలో సవరణలు : ఈసీ

Andhra Pradesh: రిమాండ్ ఖైదీల వద్ద మొబైల్ ఫోన్లు.. ఐదుగురు అధికారులు సస్పెండ్

శంషాబాద్, పదేళ్ల బాలికపై అత్యాచారం చేసిన ఉత్తరప్రదేశ్ వ్యక్తి

Totapuri : తోతాపురి రకం మామిడి రైతులకు ఉపశమనం- ఆ ధరకు ఆమోదం

ఖరగ్‌పూర్ ఐఐటీలో అనుమానాస్పద మరణాలు.. 4 రోజుల్లో రెండో మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments