Webdunia - Bharat's app for daily news and videos

Install App

మా నాన్న నిజస్వరూపం చూపిస్తారు: మంచు విష్ణు

Webdunia
శుక్రవారం, 30 అక్టోబరు 2020 (22:28 IST)
తిరుమల శ్రీవారిని ఈరోజు తెల్లవారుజామున దర్సించుకున్నారు సినీనటులు మంచు లక్ష్మి, మంచు విష్ణు. విఐపి విరామ దర్సనా సమయంలో స్వామి సేవలో పాల్గొన్నారు. చాలా రోజుల తరువాత తిరుమల శ్రీవారిని దర్సించుకున్నారు లక్ష్మి, విష్ణు. 
 
ఆలయం నుంచి బయటకు వచ్చిన ఇద్దరు సినీప్రముఖులతో ఫోటోలు తీసుకునేందుకు అభిమానులు ఎగబడ్డారు. సన్ ఆఫ్ ఇండియా సినిమా షూటింగ్ తిరుపతిలో జరుగుతోంది. మా నాన్న మోహన్ బాబు కీ రోల్. ఆ సినిమాలో నాన్న అద్భుతమైన నటనను కనబరిచారు. యాక్టింగ్‌లో ఆయన నిజస్వరూపాన్ని త్వరలో ప్రేక్షకులు చూస్తారు.
 
అలాగే నేను నటించిన మోసగాళ్ళు సినిమా పూర్తయ్యింది. శ్రీను వైట్లతో ఒక సినిమా త్వరలో చేస్తున్నా. ఈ సినిమాలన్నీ విజయవంతం కావాలని శ్రీవారిని ప్రార్థించాను. చాలా ఆనందంగా ఉందన్నారు మంచు విష్ణు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇరాన్ టీవీ స్టూడియోపై ఇజ్రాయెల్ వైమానిక దాడి- లైవ్‌లోనే యాంకర్ పరుగులు (video)

Camel on Expressway: ఎక్స్‌ప్రెస్‌వేపై ఒంటెపై స్వారీ చేస్తూ కనిపించిన మందుబాబు..(Video)

చిట్టి నాయుడు రాసిచ్చిన ప్రశ్నలో అటూ ఇటూ తిప్పి అడిగారు : కేటీఆర్

RK Roja: నటి మీనా, కళా మాస్టర్‌తో శ్రీవారిని దర్శించుకున్న నటి రోజా.. ఏం మొక్కుకున్నారో?

Cockpit Voice Recorder: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ రికవరీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

తర్వాతి కథనం
Show comments