కెటిఆర్, కెసిఆర్ గురించి విజయ్ దేవరకొండ ఎందుకలా మాట్లాడారు?

Webdunia
శుక్రవారం, 30 అక్టోబరు 2020 (21:54 IST)
ముఖ్యమంత్రిగా సినిమాల్లో నటించాడు విజయ్ దేవరకొండ. రాజకీయాలపై పెద్దగా ఆశక్తి లేదని చెబుతూనే రాజకీయాల గురించి ఎక్కువగా మాట్లాడుతుంటాడు. రాజకీయ నేతలతో ఎక్కువగా కలుస్తుంటాడు. తాజాగా హైదరాబాద్ వేదికగా జరిగిన కార్యక్రమంలో కెటిఆర్ సమక్షంలో విజయ్ దేవరకొండ మాట్లాడిన మాటలు పెద్ద చర్చే జరుగుతోంది.
 
తెలంగాణా ఒక మంచి వ్యక్తుల చేతుల్లో ఉంది. కెసిఆర్ గారు, కెటిఆర్ అన్న మీరందరూ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తారని నాకు తెలుసు. స్వచ్ఛమైన తెలంగాణాను కోరుకుంటున్నాను. ఇది సాధ్యం చేసి చూపిస్తారని నమ్ముతున్నాను.
 
ఇలాంటి వేదికపై నేను ఎప్పుడూ మాట్లాడలేదు. మొదటిసారి మాట్లాడుతున్నాను. కానీ నేను ఈ సభలో మాట్లాడటానికి ఏ విధంగా ప్రిపేర్ కాలేదు. నాకు తెలిసింది చెబుతున్నాను. నా మనస్సులోని మాటలే నా నోటి నుంచి వస్తున్నాయంటూ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు విజయ్ దేవరకొండ. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బోరబండలో వంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్న హిజ్రాలు, ఎందుకు?

ఢిల్లీ ఎర్రకోట కారు బాంబు కేసు : సహ కుట్రదారు జసిర్ అరెస్టు

Telangana deep freeze: తెలంగాణ ప్రజలను వణికిస్తున్న చలి-పులి

కర్నాటకలో ముఖ్యమంత్రి మార్పు తథ్యమా? హస్తినలో మకాం వేసిన సిద్ధూ - డీకే

భార్య, కవల పిల్లలు మృతి.. ఇక బతకలేను.. ఉరేసుకున్న వ్యక్తి.. ఎక్కడ?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

తర్వాతి కథనం
Show comments