ప్రకాష్ రాజ్ ప్యానెల్ "మా" సభ్యుల రాజీనామాలు ఆమోదం

Webdunia
గురువారం, 4 ఆగస్టు 2022 (18:06 IST)
తెలుగు చిత్రపరిశ్రమలోని బడా నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజును మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు, హీరో మంచు విష్ణు కలుసుకున్నారు. ఈ సందర్భంగా దిల్ రాజుకు ఆయన ఒక వినతి పత్రం అందజేశారు. ఇందులో సినిమా నిర్మాణ పనులు, పాత్రలకు మా సభ్యులకు మరిన్ని అవకాశాలు కల్పించాలని ఆయన కోరారు. 
 
ఇదిలావుంటే, తాజాగా మంచు విష్ణు మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానెల్ నుంచి గెలుపొందిన శ్రీకాంత్, ఉత్తేజ్ సహా మొత్తం 11 మంది కార్యవర్గ సభ్యులు రాజీనామాలు చేశారు. ఈ రాజీనామాలను మంచు విష్ణు తాజాగా ఆమోదించారు. నిజానికి ఈ రాజీనామాలను వెనక్కి తీసుకోవాలని మంచు విష్ణు పలుమార్లు కోరారు. కానీ, వారు ఏమాత్రం వెనక్కితగ్గలేదు. దీంతో రాజీనామాలపై ఆమోదముద్ర వేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చేవెళ్ల రోడ్డు ప్రమాదం: ఊరంతా కన్నీళ్లతో ఆ ముగ్గురు అక్కాచెల్లెళ్లను సాగనంపారు

Hyderabad: నగరంలో ఏం జరుగుతోంది? డాక్టర్ ఇంట్లో మాదక ద్రవ్యాలు స్వాధీనం

గూడ్స్ రైలును ఢీకొట్టిన ప్యాసింజరు రైలు: ఆరుగురు మృతి, పలువరికి తీవ్ర గాయాలు

Praja Darbar: ప్రజా దర్బార్.. నారా లోకేష్ కోసం క్యూలైన్‌లో నిలిచిన ప్రజలు

Shimla: ఉపాధ్యాయులా లేదా కీచకులా.. దళిత విద్యార్థిపై దాడి.. ఆపై ప్యాంటులో తేలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అధిక రక్తపోటుతో బాధపడేవారు ఈ పని చేయండి

బరువు పెరగాలనుకునేవారు ఈ 5 పదార్థాలు తింటే చాలు...

ఔషధంలా ఉపయోగపడే లవంగాలు, ఏమేమి ప్రయోజనాలు?

రోగనిరోధక శక్తిని పెంచే హెర్బల్ టీలు

కార్తీక మాసంలో నేతి బీరకాయ పచ్చడి ఎందుకు తింటారు? ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments