Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ప్రభుత్వానికి మంచు లక్ష్మి లేఖ, అందులో ఏమున్నదంటే?

Webdunia
శనివారం, 22 జనవరి 2022 (15:04 IST)
బాలబాలికల విద్య కోసం నటి మంచులక్ష్మి తన వంతు కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం నిపుణులైన అధ్యాపకులతో విద్యార్థినీవిద్యార్థులకు బోధనా తరగతులను కూడా నిర్వహిస్తుంటారు లక్ష్మి.

 
ఇక అసలు విషయానికి వస్తే... తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న మన ఊరు-మన బడి కార్యక్రమం అద్భుతంగా వుందంటూ కితాబు ఇచ్చారు మంచు లక్ష్మి. దీనికితోడు డిజిటల్ ఎడ్యుకేషన్లో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కూడా జతచేస్తే బాగుంటుందని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ విషయంలో ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు తను సిద్ధంగా వున్నట్లు తెలిపింది.

సంబంధిత వార్తలు

లోన్ యాప్ వేధింపులు.. ఇంజనీరింగ్ విద్యార్థి కృష్ణానదిలో పడి ఆత్మహత్య

పపువా న్యూగినీలో కొండ చరియల కింద 2 వేల మంది సజీవ సమాధి!!

నగరి అసెంబ్లీ స్థానంలో గెలుపుపై జోరుగా బెట్టింగ్‌లు

కడుపులో కాలుతో తన్ని... సున్నిత భాగాలపై కొట్టాడు : ఆప్ ఎంపీ స్వాతి మలీవాల్

అదృష్టం తగలెయ్య.. ఒకే రోజు రెండు వజ్రాలు లభ్యం.. రైతుకు వజ్రాల పంట!!

హైబీపి వుందా? ఐతే ఇవి తినకూడదు

కొలెస్ట్రాల్ అధికంగా వున్నవారు తినకూడని పదార్థాలు

ఇవి తింటే చాలు మీ కాలేయం ఆరోగ్యం మీ చేతుల్లోనే

ప్రోటీన్ సప్లిమెంట్లను భర్తీ చేయగల సహజమైన, ప్రోటీన్ అధికంగా కలిగిన ఆహారం

షుగర్ వ్యాధిని అదుపులోకి తెచ్చే పదార్థాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments