Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ప్రభుత్వానికి మంచు లక్ష్మి లేఖ, అందులో ఏమున్నదంటే?

Webdunia
శనివారం, 22 జనవరి 2022 (15:04 IST)
బాలబాలికల విద్య కోసం నటి మంచులక్ష్మి తన వంతు కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం నిపుణులైన అధ్యాపకులతో విద్యార్థినీవిద్యార్థులకు బోధనా తరగతులను కూడా నిర్వహిస్తుంటారు లక్ష్మి.

 
ఇక అసలు విషయానికి వస్తే... తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న మన ఊరు-మన బడి కార్యక్రమం అద్భుతంగా వుందంటూ కితాబు ఇచ్చారు మంచు లక్ష్మి. దీనికితోడు డిజిటల్ ఎడ్యుకేషన్లో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కూడా జతచేస్తే బాగుంటుందని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ విషయంలో ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు తను సిద్ధంగా వున్నట్లు తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. 31 మృతదేహాల గుర్తింపు.. మిగిలినవాటి పరిస్థితి ఏంటి?

బాసరలో విషాదం - గోదావరి నదిలో మునిగి నలుగురు మృతి

చింతల్‌కుంట వద్ద తెగిపడిన హైటెన్షన్ వైర్లు - ఇద్దరు సజీవదహనం

ఫ్లైట్‌లో ఏసీ పని చేయడం లేదు... ఏదో తేడాగా ఉంది.. భర్తకు ఫోన్ చేసిన భార్య.. అంతలోనే...

అహ్మదాబాద్ విమాన ప్రమాదం : వివరమ ఇచ్చిన టర్కీ సంస్థ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

టీలో కల్తీని ఎలా కనుగొనాలి? ప్రతి వినియోగదారుడు తప్పనిసరిగా తెలుసుకోవలసినది

కొలెస్ట్రాల్ వెన్నలా కరిగిపోవాలంటే ఇది తాగాల్సిందే

సబ్జా సీడ్స్ లెమన్ వాటర్ అద్భుత ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments