Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ప్రభుత్వానికి మంచు లక్ష్మి లేఖ, అందులో ఏమున్నదంటే?

Webdunia
శనివారం, 22 జనవరి 2022 (15:04 IST)
బాలబాలికల విద్య కోసం నటి మంచులక్ష్మి తన వంతు కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం నిపుణులైన అధ్యాపకులతో విద్యార్థినీవిద్యార్థులకు బోధనా తరగతులను కూడా నిర్వహిస్తుంటారు లక్ష్మి.

 
ఇక అసలు విషయానికి వస్తే... తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న మన ఊరు-మన బడి కార్యక్రమం అద్భుతంగా వుందంటూ కితాబు ఇచ్చారు మంచు లక్ష్మి. దీనికితోడు డిజిటల్ ఎడ్యుకేషన్లో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కూడా జతచేస్తే బాగుంటుందని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ విషయంలో ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు తను సిద్ధంగా వున్నట్లు తెలిపింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సింధు జలాలను ఆపేస్తారు సరే, ఆ నీటిని ఎటు పంపుతారు?: అసదుద్దీన్ ఓవైసి ప్రశ్న

పహల్గాం దాడికి ఎలాంటి ప్రతీకారం తీర్చుకున్నా సంపూర్ణ మద్దతు : రాహుల్ గాంధీ

పహల్గాం దాడితో ఆగిన పెళ్లి - భారత భూభాగంలో వరుడు .. పాకిస్థాన్ గ్రామంలో వధువు

Asaduddin Owaisi: పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా హైదరాబాదులో ముస్లింల నిరసన (video)

సామాజిక సేవ చేసే మొదటి నటుడిగా చిరంజీవి నిలిచారు: సీఎం చంద్రబాబు నాయుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి ముంజలు వేసవిలో ఎందుకు తినాలి

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

తర్వాతి కథనం
Show comments