Webdunia - Bharat's app for daily news and videos

Install App

పాట పాడుతూ వేదికపై కుప్పకూలి ప్రాణాలు విడిచిన గాయకుడు

Webdunia
సోమవారం, 30 మే 2022 (14:02 IST)
కేరళ చిత్రపరిశ్రమలో విషాదం చోటుచేసుకుంది. ఓ గాయకుడు వేదికపై పాటపాడుతూ కుప్పకూలి తుదిశ్వాస విడిచాడు. కేరళ రాష్ట్రంలోని అళప్పుళా జిల్లాలో బ్లూ డైమండ్స్ ఆర్కెస్ట్రా గోల్డెన్ జూబ్లీ వేడుకల్లో 87 యేళ్ల గాయకుడు ప్రదర్శన ఇస్తూ వచ్చారు. ఆ సమయంలోనే ఆయన కుప్పకూలి ప్రాణాలు విడిచాడు. 
 
1978లో విడుదలైన హీందీ చిత్రం "టూటే ఖి"లోనే సినిమాలో ప్రముఖ గాయకుడు కేజే యేసుదాస్ మాన హో తుప్ బేహద్ హసీన్ అనే పాట పాడుతూనే కుప్పకూలిపోయాడు. పాటను ఆలపిస్తుండటగానే, వేదికపై కూర్చోవడానికి ప్రయత్నించి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆయన చేతిలో నుంచి మైక్ కిందపడిపోడాన్ని గమనించిన పక్కనవున్నవారు ఆయన్ను పట్టుకునేందుకు ప్రయత్నించినప్పటికీ కుప్పకూలి తుదిశ్వాస విడిచారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇండోర్‌ అప్నా దళ్ సమావేశంలో రాజకీయ వ్యూహకర్త డాక్టర్ అతుల్ మాలిక్‌రామ్

తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు: వేడి నుంచి ఉపశమనం.. కానీ రైతుల పంటలు.. ఎల్లో అలెర్ట్

కంచ భూముల వివాదం ... విద్యార్థులపై కేసులు ఎత్తివేతకు ఆదేశం

ఐసీయూలో అలేఖ్య చిట్టి, మీకు దణ్ణం పెడతా, ట్రోల్స్ ఆపండి (Video)

ఈ నెల 12-13 తేదీల మధ్య ఆంధ్రప్రదేశ్ ఇంటర్ పరీక్షల ఫలితాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments