Webdunia - Bharat's app for daily news and videos

Install App

'తంత్రం లేని సేనాని.. యుద్ధం లేని సైన్యం' : కత్తి మహేష్ ట్వీట్

జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రజా యాత్రపై సినీ విమర్శకుడు కత్తి మహేష్ స్పందించారు. తంత్రం లేని సేనాని. యుద్ధం లేని సైన్యం అంటూ ట్వీట్స్ చేశారు. దీనిపై పవన్ అభిమానులు మండిపడుతున్నారు.

Webdunia
సోమవారం, 29 జనవరి 2018 (10:28 IST)
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన ప్రజా యాత్రపై సినీ విమర్శకుడు కత్తి మహేష్ స్పందించారు. తంత్రం లేని సేనాని. యుద్ధం లేని సైన్యం అంటూ ట్వీట్స్ చేశారు. దీనిపై పవన్ అభిమానులు మండిపడుతున్నారు. 
 
'అజ్ఞాతవాసి' చిత్రం విడుదల తర్వాత పవన్ కళ్యాణ్ ప్రజాక్షేత్రంలోకి దూకిన విషయం తెల్సిందే. ఇరు తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకునేందుకు ముందుకు వస్తున్నారు. ఇందుకోసం 2019 వరకూ సినిమాలను సైతం పక్కనపెట్టాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం. పవన్ పర్యటనకు అనూహ్య స్పందన వస్తోంది. 
 
దీనిపై కత్తి మహేష్ స్పందించారు. "తంత్రం లేని సేనాని. యుద్ధం లేని సైన్యం. సమస్య ఇంకా బేసిక్ లెవల్‌లోనే ఉంది. ఇప్పటికీ ఆలస్యం కాలేదు. ఏదో ఒకటి చెయ్యొచ్చు. కరువు యాత్ర దాటి పచ్చటి పొలాల వైపు వచ్చేలోగా ఎంతో కొంత మార్చొచ్చు" అంటూ వ్యాఖ్యానించారు. ఖచ్చితంగా ఈ వ్యాఖ్యలు పవన్ ఉద్దేశించి అయి ఉంటాయని భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

ఏపీ సీఎం జగన్‌కు నవ సందేహాలతో వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

ఏపీలో 2,705 నామినేషన్లు చెల్లుబాటు..

పిఠాపురంలో పవన్ కల్యాణ్ గెలిస్తే నా పేరు పద్మనాభ రెడ్డి: ముద్రగడ ప్రతిజ్ఞ, నిజమవుతుందేమో?

కృత్రిమంగా పండించిన 4,800 కిలోల మామిడి పండ్లు స్వాధీనం... వామ్మో ఇవి తింటే అంతేసంగతులు

ఒకటో తేదీన పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం ప్రకటన.. కానీ బ్యాంకులు సెలవులు...

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments