Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా భార్యే అలా పిలవడం లేదు : మోహన్ బాబు

విలక్షణ నటుడు మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'గాయత్రి'. ఈ చిత్రం ఫిబ్రవరి 9న విడుదల కానుంది. మంచు విష్ణు, శ్రియ, అనసూయ, నిఖిలా విమల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్ర ఆడియో ఫంక్షన్‌ జరిగిం

Webdunia
సోమవారం, 29 జనవరి 2018 (10:06 IST)
విలక్షణ నటుడు మోహన్ బాబు ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'గాయత్రి'. ఈ చిత్రం ఫిబ్రవరి 9న విడుదల కానుంది. మంచు విష్ణు, శ్రియ, అనసూయ, నిఖిలా విమల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్ర ఆడియో ఫంక్షన్‌ జరిగింది. 
 
ఇందులో బుల్లితెర యాంకర్, సినీ నటి అనసూయ మాట్లాడుతూ, మోహన్ బాబును బావ అంటూ పిలిచింది. దీనిపై మోహన్ బాబు స్పందించారు. 'నన్ను బావా అని నా వైఫే ఎప్పుడూ పిలుస్తూ ఉంటుంది. ఈ మధ్య పిలవడం మానేసింది. ఎందుకంటే సక్సెస్ లేదు కదా..! సక్సెస్ లేకపోతే ఎవ్వరూ పిలవరు. నన్ను బావా అని పిలిచింది అనసూయ. రా.. షేక్ హ్యాండ్ ఇవ్వు అని వ్యాఖ్యానించారు. 
 
ఇకపోతే, తన గురించి అందరూ కంప్లయింట్స్ ఇవ్వడమే ప్రతిరోజు. అంటే ప్రతి రోజు, ప్రతి సినిమాలో ఎవరితో ఒకరితో గొడవ ఉంటూనే ఉంటుంది నాకు. కానీ ఈ సినిమాకి కంట్రోల్ చేసుకున్నా. ఎవర్నీ ఏమీ అనకూడదు భగవంతుడా అని రోజు ప్రార్థన చేసుకుని వచ్చేవాడిని. ఎవరైనా సరే.. తప్పు చేస్తే చేశారు.. ఆ విజయ్ చూసుకుంటాడు. ప్రొడక్షన్ మేనేజర్స్ చూసుకుంటారు అని చాలా ఓపిగ్గా ఉన్నా అంటున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆదిభట్లలో ఆగివున్న లారీని ఢీకొట్టిన కారు - ముగ్గురి దుర్మరణం

అయ్యా... జగన్ గారూ.. పొగాకు రైతుల కష్టాలు మీకేం తెలుసని మొసలి కన్నీరు...

సమాజానికి భయపడి ఆత్మహత్య చేసుకున్న 14 ఏళ్ల అత్యాచార బాధితురాలు

Crime: భార్యాపిల్లలను బావిలో తోసి హతమార్చేసిన భర్త

జనరేటివ్ ఏఐ, కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్‌పై కెఎల్‌హెచ్ బాచుపల్లి అంతర్జాతీయ సదస్సు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

తర్వాతి కథనం
Show comments