Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోదీ, జగన్‌కి శుభాకాంక్షలు తెలిపిన మహేశ్‌బాబు..

Webdunia
శుక్రవారం, 24 మే 2019 (15:57 IST)
భారత ప్రధానిగా రెండోసారి ప్రమాణస్వీకారం చేయబోతున్న నరేంద్ర మోదీకి, అలాగే తొలిసారి సీఎం పీఠాన్ని అధిష్టించబోతున్నటువంటి వైఎస్ జగన్‌కు సినీ నటుడు మహేశ్ బాబు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. మోదీ నాయకత్వంలో ఈ దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోవాలంటూ ఆయన ఆకాంక్షించారు. 
 
ఆంధ్రప్రదేశ్‌లో అఖండ విజయాన్ని నమోదు చేసిన జగన్‌కు మహేశ్ బాబు శుభాకాంక్షలు తెలిపారు. మీ పదవీ కాలంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో గొప్ప విజయాలను సాధిస్తుందని ఆశిస్తున్నానని మహేశ్ బాబు ట్వీట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మేనల్లుడుతో అక్రమ సంబంధం .. మంచం కోడుతో భర్తను కొట్టి చంపేసిన భార్య!!

22, 23 తేదీల్లో ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు - పలు జిల్లాల్లో పిడుగులు

భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనీ.. మైనర్‌ను చంపేసిన భర్త!!

Jyoti Malhotra: పాకిస్తాన్‌లో నన్ను వివాహం చేసుకోండి.. అలీ హసన్‌తో జ్యోతి మల్హోత్రా

NallaMala: పెద్దపులికి చుక్కలు చూపెట్టిన ఎలుగుబంటి.. వీడియో వైరల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

థైమోమాతో కూడిన అత్యంత అరుదైన మియాస్తీనియా గ్రావిస్ కేసుకు విజయవంతంగా ఏఓఐ చికిత్స

తాటి ముంజలు తింటే ప్రయోజనాలు ఏమిటి?

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

తర్వాతి కథనం
Show comments