Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోదీ, జగన్‌కి శుభాకాంక్షలు తెలిపిన మహేశ్‌బాబు..

Webdunia
శుక్రవారం, 24 మే 2019 (15:57 IST)
భారత ప్రధానిగా రెండోసారి ప్రమాణస్వీకారం చేయబోతున్న నరేంద్ర మోదీకి, అలాగే తొలిసారి సీఎం పీఠాన్ని అధిష్టించబోతున్నటువంటి వైఎస్ జగన్‌కు సినీ నటుడు మహేశ్ బాబు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. మోదీ నాయకత్వంలో ఈ దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోవాలంటూ ఆయన ఆకాంక్షించారు. 
 
ఆంధ్రప్రదేశ్‌లో అఖండ విజయాన్ని నమోదు చేసిన జగన్‌కు మహేశ్ బాబు శుభాకాంక్షలు తెలిపారు. మీ పదవీ కాలంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో గొప్ప విజయాలను సాధిస్తుందని ఆశిస్తున్నానని మహేశ్ బాబు ట్వీట్ చేశారు.

సంబంధిత వార్తలు

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రజల్ వీడియోలు : సస్పెండ్ చేసిన జేడీఎస్

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు : టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి మేనిఫెస్టో ముఖ్యాంశాలు ఇవే..

బీజేపీ రాజ్యాంగ పుస్తకాన్ని విసిరివేయాలనుకుంటోంది.. రాహుల్ గాంధీ ఫైర్

విజయవాడలో దారుణం : ఇంటిలో రక్తపు మడుగులో నాలుగు శవాలు.. ఇంటి బయట మరో శవం..

కోకో చెట్లను తుడిచిపెట్టే వినాశకరమైన వైరస్

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

స్ట్రాబెర్రీలను తింటే కిడ్నీలకు కలిగే లాభాలు ఏమిటి? నష్టాలు ఏమిటి?

చిటికెడు ఉప్పు వేసిన మంచినీరు ఉదయాన్నే తాగితే ప్రయోజనాలు ఏంటి?

తర్వాతి కథనం
Show comments