Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోదీ, జగన్‌కి శుభాకాంక్షలు తెలిపిన మహేశ్‌బాబు..

Webdunia
శుక్రవారం, 24 మే 2019 (15:57 IST)
భారత ప్రధానిగా రెండోసారి ప్రమాణస్వీకారం చేయబోతున్న నరేంద్ర మోదీకి, అలాగే తొలిసారి సీఎం పీఠాన్ని అధిష్టించబోతున్నటువంటి వైఎస్ జగన్‌కు సినీ నటుడు మహేశ్ బాబు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. మోదీ నాయకత్వంలో ఈ దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోవాలంటూ ఆయన ఆకాంక్షించారు. 
 
ఆంధ్రప్రదేశ్‌లో అఖండ విజయాన్ని నమోదు చేసిన జగన్‌కు మహేశ్ బాబు శుభాకాంక్షలు తెలిపారు. మీ పదవీ కాలంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో గొప్ప విజయాలను సాధిస్తుందని ఆశిస్తున్నానని మహేశ్ బాబు ట్వీట్ చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వరద సహాయక చర్యలా.. నాకేం అధికారిక కేబినెట్ లేదు : కంగనా రనౌత్

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

విషపూరిత పుట్టగొడులను తినిపించి ముగ్గురిని హత్య చేసింది.. నాలుగో వ్యక్తిని కూడా?

PTM: మెగా పేరెంట్-టీచర్ మీటింగ్: 2,28,21,454 మంది పాల్గొనే ఛాన్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

పచ్చి టమోటాలు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments